telugu breaking news
షేర్ ఆటోలో ఎక్కించుకుంటరు.. సెల్ఫోన్ కొట్టేస్తరు
ప్యాసింజర్ల మొబైల్స్ దొంగిలిస్తున్న ఐదుగురు అరెస్ట్ రూ.6 లక్షల విలువైన 19 సెల్ఫోన్లు స్వాధీనం కంటోన్మెంట్, వెలుగు: షేరింగ్ ఆటోలో ఎక్కే
Read Moreస్కూటీని ఢీకొట్టిన లారీ.. విద్యార్థిని మృతి
ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన ఉప్పల్, వెలుగు: స్కూటీని లారీ ఢీకొట్టడంతో డిగ్రీ స్టూడెంట్ చనిపోయిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిప
Read Moreవిద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేదెలా?
2021లో దేశవ్యాప్తంగా 13వేల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక గణాంకాలు చెపుతున్నాయి. తెలంగాణ బాసర ఐఐటీలో విద్యార్థుల వరుస ఆత్మ
Read Moreమెగా డీఎస్సీ ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు
నిరుద్యోగుల మహా ధర్నాలో ఆర్.కృష్ణయ్య ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని బీసీ సంక్ష
Read Moreఆ యాత్రకు పోను .. బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి
భోపాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సొంత పార్టీపై ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్లో పార్టీ ప్రారంభించిన &l
Read Moreఎయిర్హోస్టెస్ హత్య ముంబైలో దారుణం..
స్వీపర్ అరెస్ట్ ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ట్రెయినీ ఎయిర్హోస్టెస్ హత్యకు గురైంది. తన ఫ్లాట్లో ఆదివారం అర్ధరాత్రి అన
Read Moreప్రాధాన్యతా క్రమంలో లక్ష రుణమాఫీ.. మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, వెలుగు : ప్రాధాన్యతా క్రమంలో లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ
Read Moreకేరళలో వర్షాలు నదిలో ఆటో కొట్టుకుపోయి తల్లీ, కొడుకులు మృతి
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా అలప్పుజ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న స
Read Moreఅమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ
నిజామాబాద్ స్థానాలపై చర్చ న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి క్లిన్ స్వీప్ చేసే అంశంపై కేంద
Read Moreస్వర్ణకార వెల్ఫేర్ బోర్డునుఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్
Read Moreనేడు టీచర్స్ డే .. గురువులే భావితరం నిర్మాతలు
ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం తప్పనిసరి తంతుగా మారింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కొంతమంది టీచర్లకు సన్మానం చేసి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా
Read Moreబీజేపీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు
చైర్మన్గా ధర్మారావు నియామకం హైదరాబాద్, వెలుగు: ఆరుగురు సభ్యులతో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్ గా మ
Read Moreకేసీఆర్ హామీలిచ్చుడే తప్ప.. అమలు చేస్తలె
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆరోపణ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని వెల్లడి సర్కారు వైఫల్యాలపై ఇందిర
Read More