
telugu breaking news
కొత్త పరిశ్రమలే.. యువతకు భరోసా ! హైదరాబాద్ సిటీకి ఎన్ని కంపెనీలు వస్తున్నాయంటే.. పెద్ద లిస్టే ఉంది !
రాష్ట్రానికి పెట్టుబడులు భవిష్యత్ తరాలకు ఆశాదీపంగా కాంతినిస్తాయి. పెట్టుబడులతో పరిశ్రమలొస్తాయి. పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశ
Read Moreదేశవ్యాప్తంగా ‘సర్’ అమలు! సాధ్యాసాధ్యాలపై సీఈవోలతో ఈసీ కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) యోచిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో
Read Moreవివేకానందనగర్ ఏరువాక హోటల్ నుంచి.. జొమాటోలో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసిన.. కస్టమర్కు చేదు అనుభవం
హైదరాబాద్: కూకట్ పల్లి వివేకానంద నగర్కు చెందిన ఓ వ్యక్తికి రోజూలానే ఇవాళ (బుధవారం) ఉదయం కూడా ఆకలేసింది. కడుపు నిండా తిందామని.. జొమాటో యాప్లో దగ్గరలో
Read Moreనాలుగు లక్షల లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయి ఏడుస్తూ పశ్చాతాపం !
రంగారెడ్డి జిల్లా: నాలుగు లక్షలు లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడిన నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇంట్లో బుధవారం తెల్లవారుజామున
Read Moreసబ్సిడీలను సకాలంలో ఇప్పించండి: మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావలసిన సబ్సిడీలను సకాలంలో విడుదల చేయించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివే
Read Moreకొత్త గనుల వేలానికి సింగరేణి సై ! త్వరలో దేశ వ్యాప్తంగా 181 బొగ్గు బ్లాక్ల వేలం
కొత్త బ్లాక్లు దక్కాలంటే వేలంలో పాల్గొనడం తప్పనిసరి చేసిన కేంద్రం గత సర్కార్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో వేలానికి ద
Read Moreఫార్మా సంస్థ యజమానికి జైలు, రూ. 40 వేల ఫైన్: జగిత్యాల కోర్టు తీర్పు
జగిత్యాల రూరల్, వెలుగు: నాణ్యత లేని మందులు తయారు చేసి అమ్మిన కేసులో ఔషధ సంస్థ యజమానికి వారం జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫస్ట్ క్ల
Read Moreకేంద్రం తీరుతో ప్రమాదంలో దేశం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్య
Read Moreఆర్మూర్ నుంచి చెన్నూరుకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి శుభవార్త
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి రెండు ఎక్స్ప్రెస్ సర్వీస్ లు చెన్నూర్కు వేస్తున్నట్లు డిపో మేనేజర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. ఆర్మూర
Read Moreమహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాప్.. 6 నెలల్లో రూ. 15.50 లక్షల ఆదాయం
దేశంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు గత ఫిబ్రవరిలో ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి రోజుకు 10 వేల లీటర్ల పెట్రో
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్.. నలుగురిపై కేసు
దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను ఎన్ఫోర్స్మెంట్అధికారులు పట్టుకున్నారు. దహెగాం తహసీల్దా
Read Moreఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు
జూలూరుపాడు, వెలుగు: ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీల
Read Moreఉమ్మడి జిల్లాకో క్యాన్సర్ సెంటర్.. వచ్చే ఐదేండ్లలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్: మంత్రి దామోదర
2030 నాటికి ఏటా 65 వేలకు పైగా క్యాన్సర్ కేసులు వచ్చే చాన్స్ ఎర్లీ డయాగ్నోసిస్, చికిత్స, నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి రాష
Read More