telugu breaking news
భారీ వర్షాలు.. తడిచి ముద్దైన తెలంగాణ.. జిల్లాల్లో ఇదీ పరిస్థితి
తెలంగాణ పల్లెలు భారీ వర్షానికి తడిచి ముద్దైయ్యాయి. సెప్టెంబర్ 3 తెల్లవారు జామునుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర
Read Moreమేకను ఎత్తుకెళ్లాడంటూ దళితుడిని కట్టేసి కొట్టిండ్రు
మేక ఎత్తుకెళ్లాడంటూ యువకుడిని కట్టేసి కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో సెప్టెంబర్ 2న వెలుగులోకి వచ్చింది. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య కథనం ప
Read Moreనిర్మల్ మాస్టర్ ప్లాన్ పై విచారణ జరపాలి.. గవర్నర్కు విజ్ఞప్తి చేసిన బీజేపీ లీడర్స్
నిర్మల్ జిల్లా కేంద్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ముసుగులో బీఆర్ఎస్ నేతలు రూ.2 వేల కోట్ల కుంభ కోణానికి తెర తీసినట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వరర
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు: రాజా సింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో తెలీదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి తాను దూరంగా
Read Moreపాడి కౌశిక్ ఎదుట బీఆర్ఎస్ లీడర్ల అత్యుత్సాహం.. తల్వార్లతో ప్రమాదకర విన్యాసాలు
బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం పబ్లిక్ ని భయాందోళనకు గురి చేసింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించిన తరువాత టికె
Read Moreఅవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి: అమిత్ షా
ఛత్తీస్ గడ్ లో రైస్ స్కాం(బియ్యం కుంభ కోణం), అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Read Moreఆ ముగ్గురు రైల్వే అధికారుల వల్లే యాక్సిడెంట్.. సీబీఐ ఛార్జిషీట్
ఒడిశా రాష్ట్రం బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఘటనకు కారణమైన వారిగా పేర్కొంటున్న ముగ్గురు
Read Moreసర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశం
విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలను ఆదేశించింది.&n
Read Moreదీప్తిని చంపేసి.. ఓడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసిండ్రు: ఎస్పీ భాస్కర్
జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ యువతి దీప్తి డెత్ మిస్టరీ వీడింది. ఇందుకు సంబంధించిన వివరాల దర్యాప్తు అనంతరం పలు క
Read Moreహైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి కొకైన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని ఎయిర్ పోర్ట్ అధికారులు ఆగస్టు 2న అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిప
Read Moreమంత్రులకు కొత్త కార్లు ఇచ్చిన ప్రభుత్వం
కర్ణాటకలో ఈ ఏడాది కొలువుదీరిన మంత్రి వర్గానికి సీఎం సిద్ధరామయ్య కానుక అందించనున్నారు. ఒక్కో మంత్రి కొత్త హైఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఇందుక
Read Moreసెప్టెంబర్ 28వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజు(సాధారణ)గా ప్రకటించింది. నెలవంక ఆధారంగా
Read Moreవర్షాల కోసం అంట.. చిన్న పిల్లలకు పెళ్లి చేశారు
వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం. కానీ ఓ చోట గ్రామస్థులు మితిమీరి పోయి మైనర్లకు పెళ్లి జరిపించారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చింతామణి
Read More