telugu breaking news
పుట్టింటి వేధింపులు భరించలేక.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
పద్మారావునగర్, వెలుగు: కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఇద్దరు చిన్నారులతో కలిసి హుస్సేన్ సాగర్లో ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను రాంగోపాల్పేట పోలీ
Read Moreఏపీ, తెలంగాణ బార్డర్లో చోరీలు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కల్లూరు, వెలుగు: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏసీప
Read Moreబైక్ను ఢీకొట్టిన డీసీఎం, తల్లీ కొడుకులు మృతి.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఘటన
మిర్యాలగూడ, వెలుగు: బైక్ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టడంతో తల్లీకొడుకులు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జ
Read Moreకర్రెగుట్టల్లో అభివృద్ధి పనుల పరిశీలన
వెంకటాపురం, వెలుగు: తెలంగాణ–చత్తీస్గఢ్ సరిహద్దుల
Read Moreదేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ టాప్.. లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు
విజయవాడ: దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ టాప్లో నిలిచింది. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై 3 రూపాయల ధర పెరిగాక.. విజయవాడలో లీటర్ పెట్రోల
Read Moreపెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయ్.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 3 రూపాయలకు పైగానే పెరిగింది. హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్పై 3.4
Read Moreఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్కు సమన్లు.. చార్జ్షీట్ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు
ఏ1 కేటీఆర్ సహా ఐదుగురు నిందితులకు సమన్లు జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశం హెచ్&
Read Moreటెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. మెటాలో 8 వేల జాబ్స్ కట్.. సిస్కోలో 4 వేల మంది ఔట్
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఈ నెల 20 నుంచి సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. మరో టెక్ కంపెనీ సిస్కో నాలుగు వేల మందిని తొలగిం
Read Moreఇదేం గాలి దుమారం బాబోయ్.. దెబ్బకి గాల్లోకి లేచాడు.. యూపీలో 89 మందిని పొట్టనపెట్టుకున్న తుఫాను !
బరేలీ: ఉత్తర ప్రదేశ్లో గాలి దుమారం సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఏకంగా మనిషి గాల్లో 100 మీటర్ల ఎత్తు లేచి కింద పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వ
Read Moreకేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి, లేకపోతే ఏమీ వద్దనేసరికి..
ఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడింది. కేరళ సీఎం ఎవరనే విషయంలో దాదాపు పది రోజుల తర్వాత స్పష్టత వచ్చేసింది. కేరళ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడ
Read Moreకరీంనగర్ PMJ జ్యువెల్లరీ దోపిడీ దొంగలు దొరికారు !
కరీంనగర్: కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మీడియాకు చూ
Read Moreఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తేసే కుట్ర: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: జీవో నంబర్ 7తో ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తేసేందుకు రాష్ట్ర
Read Moreపెండ్లికి వెళ్లి వస్తూ బొలెరో పల్టీ.. బాలుడు మృతి, 15 మందికి గాయాలు
మహబూబ్నగర్ అర్బన్/చిన్నచింతకుంట, వెలుగు: పెండ్లికి వెళ్లి వస్తున్న ఓ బొలెరొ వాహనం పల్టీ కొట్టడంతో ఆరేం
Read More












