telugu breaking news

షర్మిల కాదు.. ఎవరొచ్చినా ఏమీ చేయలేరు : వైవీ సుబ్బారెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్

Read More

తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే..

అయోధ్య  బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో.. బాల రాముడు దర్శనం ఇచ్చారు. టీవీల్లో చూడటం కాదు.. అయోధ్య వెళ్లి రా

Read More

బాలరాముడికి ప్రాణప్రతిష్ట: జై శ్రీరామ్ నినాదాలతో స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ

రామజన్మ భూమి అయోధ్యలో  భవ్యరామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.రామజపంతో పు

Read More

బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే

కొత్త సంవత్సరంలో బంగార ధరలు వరుసగా మూడు సార్లు దిగొచ్చాయి. దీంతో రూ.60వేలకు చేరువైన బంగారం ధరలు కాస్త తగ్గి రూ.57వేలకు చేరుకున్నాయి.  పసిడి ప్రియ

Read More

ఈసారైనా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయా.. లేదా!: కాంగ్రెస్ పై పేరెంట్స్ కోటీ ఆశలు

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తామని గత సర్కారు మాటిచ్చింది. కానీ నిలబెట్టుకోలేకపోయింది.  ప్రైవేటు స్కూళ

Read More

దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో తగలబడిన బస్సులు

హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ  బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తి దగ్ధమయ్యాయి. జనవరి 22వ తేదీ సోమవారం తెల్ల

Read More

చరిత్రను భావి తరాలకు అందించేవే మ్యూజియాలు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు:  వేల ఏండ్ల చరిత్రను, సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు అందిచేవే మ్యూజియాలు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్​రెడ్డి

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్​పోర్టకు కు శనివారం రాత్రి బాంబు పెట్టామని, మరికొద్ది క్షణాల్లో ఎయిర్​పోర్టును  పేల్చేస్తానని జీఎంఆర్ కాల్

Read More

కేసీఆర్ ఆదేశిస్తే..బాయిలోనైనా దూకుతా: మల్లారెడ్డి

కేసీఆర్ ఆదేశిస్తే..బాయిలోనైనా దూకుతా కౌన్సిలర్లను దుబాయి, గోవా తీసుకెళ్లి కూల్ చేసిన అవిశ్వాస నోటీసులు కొత్తేమీ కాదు: మల్లారెడ్డి హైదరాబాద

Read More

ఇవాళ స్కందగిరిలో సీతారాముల కల్యాణం

పద్మారావునగర్​, వెలుగు: అయోధ్యలో  రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకొని సోమవారం పద్మారావునగర్​ లోని స్కందగిరి హనుమాన్​ మందిర్​ లోని

Read More

సంస్కృతం తర్వాత ప్రాచీన భాష తెలుగు: త్రిదండి చినజీయర్‌‌‌‌ స్వామి

గండిపేట్,వెలుగు: చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, తొలి భాష సంస్కృతం కాగా.. ఆ తర్వాత  లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చినజీయర్&zwnj

Read More

బీసీల డిమాండ్లపై పార్లమెంట్ ను ముట్టడిస్తం: ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు :  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.

Read More

వక్ఫ్ భూములను పరిరక్షించాలి

బషీర్ బాగ్, వెలుగు:  వక్ఫ్ బోర్డు భూము లను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ విమర్

Read More