telugu breaking news
రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: 28 నుంచి 30 వరకు ఆక్షన్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెందిన మొత్తం 167 ఓ
Read Moreగోరక్షకుడిపై రివాల్వర్తో కాల్పులు.. మేడ్చల్ జిల్లా యమ్నంపేట్లో ఘటన
చాతి పక్కనుంచి దూసుకెళ్లిన బుల్లెట్.. ఆస్పత్రిలో బాధితుడు పరామర్శించిన కిషన్ రెడ్డి, రాంచందర్రావు ఘట్&zw
Read Moreస్పోర్ట్స్ కోటా అమలు చేయాల్సిందే: హైకోర్టు
గుర్తించిన క్రీడలన్నింటికీ రిజర్వేషన్ కల్పించాలి స్పోర్ట్స్ కోటాలో 2 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత హైదరాబాద్, వెలుగు
Read Moreఅమెజాన్కు నాన్-బెయిలబుల్ వారెంట్: ఐఫోన్ బదులు వేరే ఫోన్ పంపినందుకు కర్నూలు కన్స్యూమర్ ఫోరం చర్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమెజాన్ ఇండియాపై ఏపీ, కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేసిన కస్టమర్&zw
Read Moreగంజాయితో పట్టుబడిన తల్లీకొడుకు.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
కాగజ్ నగర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న తల్లీకొడుకు పట్టుబడ్డారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్ తెలిపిన ప్రకారం.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా టెకంగూడ గ్రామాని
Read MoreORS కొంటున్నారా..? ఇక ఆ భయం అక్కర్లేదు.. ‘ఓఆర్ఎస్’ పేరు దుర్వినియోగానికి చెక్
భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వాణిజ్య పానీయాల మార్కెట్ను కమ్మేసిన ప్రమాదకరమైన గందర గోళానికి తెరదించింది. ఇటీవల రాష్ట్రా
Read Moreప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీకి చీకటి రోజులు.. బడ్జెట్ ప్రతిష్టంభన ఫలితం.. తాత్కాలిక మూసివేత
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (ఎల్ఓసీ).. కేవలం అమెరికా దేశానికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞాన పరిశోధన సమాజానికి ఒక ప్రధాన వనరుగా, నిధిగా నిలుస్తోంది.
Read Moreకరీంనగర్ జిల్లాలో 106 ఏళ్లు బతికిన నర్సవ్వ ఇక లేదు !
రామడుగు, వెలుగు: వయోభారంతో శతాధిక వృద్ధురాలు కన్నుమూసింది. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన చేని నర్సవ్వ(106) కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు
Read Moreఆదివాసీల అభీష్టం మేరకే మేడారం అభివృద్ధి: మంత్రి సీతక్క
మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు: ఆదివాసీల అభీష్టం మేరకే మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల పునఃనిర్మాణం, శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మ
Read Moreమరణించిన టీచర్ల కుటుంబాలకు.. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి: విద్యాశాఖ సెక్రటరీకి వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ సీపీఎస్ టీచర్లకు తక్షణమే డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయ
Read Moreకొత్తగూడెంలో ప్రపంచంలోనే రెండో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ
అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఏర
Read Moreప్రజా ప్రతినిధులు గురుకులాలను విజిట్ చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని బ
Read Moreఆర్ఎంఐటీతో సర్కార్ ఒప్పందం.. బిట్స్ హైదరాబాద్తో కలిసి అకాడమీ ఏర్పాటుకు చర్యలు
విద్యార్థుల్లో స్కిల్స్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్, ఆర్ అండ్ డీ రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని
Read More












