telugu breaking news
రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు.. అప్పుడు పీఎం మోదీ.. ఇప్పుడు ఎంపీ తేజస్వీ.. రాష్ట్ర బీజేపీ నేతల వైఖరేంటి..?
తెలంగాణ, ఏపీని.. ఇండియా, పాకిస్తాన్లా విభజించారు.. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు.. క్షమాపణ
Read Moreకిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు
అదనంగా అందుబాటులోకి రానున్న 416 బెడ్లు పీపీపీ పద్ధతిలో నిర్వహణకు నిర్ణయం టెండర్లు పిలవాలని టీజీఎంఎస్ఐడీసీకి ఆదేశాలు హైద
Read Moreతేజస్వివి మతిలేని మాటలు.. తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తే.. బీజేపీ రాష్ట్ర నేతలు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
వెంటనే కిషన్ రెడ్డి, సంజయ్ సహా రాష్ట్ర బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి రేపిస్టులకు టికెట్లు ఇచ్చిన పార్టీ.. మహిళా హక్కులపై మాట్లాడడం హాస్
Read Moreఏపీ సీఎం చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం
ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు గతేడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా చెన్నై వేదికగా కేంద్రానికి మ
Read Moreబీసీలకు దక్కని ‘రాజకీయ’ వాటా! నిర్ణాయక పదవుల్లో పెద్ద కులాలదే హవా
ఎంబీసీలకు ప్రాతినిధ్యం సున్నా జనరల్ సీట్లలో అట్టడుగు వర్గాలకు నో ఎంట్రీ ప్రభుత్వ విధానాలను రూపొందించే కీలక పదవులన్నీ ఓసీల చే
Read Moreఅమల్లోకి మహిళారిజర్వేషన్ చట్టం.. ఏప్రిల్ 16ను అమలు తేదీగా ప్రకటించిన కేంద్రం
హడావుడిగా నోటిఫికేషన్ లోక్ సభలో చర్చలు జరుగుతుండగానే.. నోటిఫికేషన్ ఇవ్వడంపై అయోమయం ఇదేం తీరు అంటూ కాంగ్రెస్ ఫైర్ న
Read Moreతెలంగాణలో ఏ కులం లేనివాళ్లు (నో కాస్ట్) 12 లక్షల మంది
తెలంగాణలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణ
Read Moreబీసీ (బి) వర్గాల్లో గౌడ, పద్మశాలీల ఆధిపత్యం
రాష్ట్రంలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన
Read Moreజనగామ జిల్లాలో దారుణం.. రెండో భార్యతో కలిసి బిస్కెట్లలో విషం పెట్టి.. కన్న కొడుకులను చంపాలని చూసిన తండ్రి !
జనగామ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని చూశాడు ఓ తండ్రి. రెండో భార్యతో కలిసి బిస్కెట్లలో విషం పెట్టి చంపాలని చ
Read Moreతెలంగాణ నుంచి గల్ఫ్ వలసల్లో ఎస్సీలు, బీసీలే ఎక్కువ
తెలంగాణ ప్రభుత్వం 2024లో చేపట్టిన ఆర్థిక, సామాజిక, కుల గణనకు సంబంధించిన సర్వే వివరాలను బహిర్గతం చేసింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని ఈ సర్వే
Read Moreడీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ : కొత్తగా వచ్చే 300 మంది ఎంపీలు ఏం చేస్తారని పెంచుతున్నారు..? : దొంతి నర్సింహారెడ్డి
డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డి. పార్లమెంటు స్థానాలను 815 కు పెంచడంలో.. ప్రజలకు పనికొచ్చేది ఏం లేదన్నా
Read Moreఅయ్యంగార్లు/అయ్యర్లలో 21 శాతం మందికి బాల్యవివాహాలు
ప్రభుత్వం 2024లో నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక, ఆర్థిక
Read Moreమహిళా బిల్లు ఇప్పుడు ప్రవేశ పెట్టడం వెనుక ఉద్దేశం వేరే ఉంది: కేసీ వేణుగోపాల్
లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు, హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం నడిచింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం
Read More












