telugu breaking news
బోనాల పండుగలో ఇబ్బందులు ఉండొద్దు: డీజే పెడుతమన్న మినిస్టర్ పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలు, బల్కంపేట కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించాలని హైదరాబా
Read Moreజనగణనపై గెజిట్ నోటిఫికేషన్ .. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభం
లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో తొలుత జనగణన 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ప్రారంభం 2027, మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కే
Read Moreసీఎం రేవంత్, మంత్రి పొన్నం ఫొటోలకు ఆటో సంఘాల క్షీరాభిషేకం
40 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వడంపై హర్షం బషీర్బాగ్, వెలుగు: నగరంలో కొత్త ఆటో పర్మిట్లకు పర్మిషన్ ఇవ్వడంపై తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏస
Read More3 రోజుల్లో అంబర్పేట ఎస్టీపీ ప్రారంభం.. తుది దశ పనులు పూర్తి చేయండి : వాటర్ బోర్డు ఎండీ
బల్దియా కమిషనర్తో కలిసి పనుల పరిశీలన హైదరాబాద్సిటీ, వెలుగు: అంబర్ పేటలో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవ&zwnj
Read Moreదివ్యాంగులకూ పొదుపు సంఘాలు ! ఎస్హెచ్జీల తరహాలో పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులు 70 వేల సంఘాల బలోపేతంతో పాటు కొత్తవి ఏర్పాటుకు ప్రణాళిక ఎస్హెచ్&
Read Moreఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 268 స్కూల్స్లో ఏర్పాటుకు నిర్ణయం
రాత్రిళ్లు స్టూడెంట్లు బయటికి వెళ్తున్నారని ఫిర్యాదులు ఒక్కో స్కూల్లో 20 నుంచి 30 కెమెరాలు గురుకుల సొసైటీ హెడ్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
Read Moreకేపీహెచ్బీలో విషాదం.. హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ బైక్ ఢీ కొని మృతి
కూకట్పల్లి, వెలుగు: బైక్ ఢీకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreచక్రి జయంతి సందర్భంగా అన్నదానం.. బసవతారకం హాస్పిటల్లో పండ్ల పంపిణీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతిని ఆదివారం అతడి సోదరుడు మహిత్ నారాయణ్ ఘనంగా నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్
Read Moreముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. రూ.7,032 కోట్లతో 58 పనులకు ప్రపోజల్స్
ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. రూ.7,032 కోట్లతో 58 పనులకు ప్రపోజల్స్ నిధులిచ్చేందుకు సర్కారు సిద్ధం అయినా బల్దియా నిర్లక్ష్యం ట్రిపుల
Read Moreహైదరాబాద్లో నిమ్స్ ఎదురుగా ఉన్న బస్టాండ్లో సీట్లు.. ఎక్కడికి పోయినట్లు ?
పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో నిమ్స్ ఎదురుగా ఉన్న బస్టాప్లో ప్రయాణికుల కుర్చీలు మాయమయ్యాయి. ఎర్రమంజిల్ రాక ముందు గోకుల్ టవర్స్ ముందు ఉ
Read Moreఉచిత పథకాలు మంచివి కావు: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్
ముషీరాబాద్,వెలుగు: స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని జాతీయ ఎస్టీ కమిషన్సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు.
Read Moreదుర్గం చెరువులో దుర్గంధం.. వాకింగ్ ట్రాక్పై క్షణం నిలబడ లేని దుస్థితి.. మెయింటెనెన్స్ లేకనే..
మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్కు మణిహారంగా ఉన్న దుర్గం చెరువు దుర్గంధం వెదజల్లుతోంది. మెయింటెనెన్స్ లేక చెరువు పరిసరాలు అధ్వాన్నంగా మారాయి. చుట్టుపక్
Read Moreజూన్ 17న చలో ఇందిరాపార్క్.. రజక వృత్తిదారుల సంఘం పిలుపు
మేడిపల్లి, వెలుగు: రజకులకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా చెల్లించడం లేదని రజక వృత్తిదారుల సంఘం నే
Read More











