terrorism
ఐఎస్ టెర్రర్ గ్రూప్లో 66 మంది ఇండియన్లు
వాషింగ్టన్: గ్లోబల్ టెర్రరిజం గ్రూప్ ఐఎస్లో 66 మంది ఇండియన్లు ఉన్నారని అమెరికా వెల్లడించింది. టెర్రరిజానికి సంబంధించి 2020 రిపోర్టును గురువారం విడుదల
Read Moreఅఫ్గాన్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడాలె
‘ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్’లో 8 దేశాల స్పష్టీకరణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం దక్కాలె టెర్రరిస్టులకు అడ్డాగా మారొద
Read Moreఅఫ్గాన్ టెర్రరిస్టులకు అడ్డా కాకూడదు
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిణామాలపై పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి అధికారులతో కలసి భారత ప్రభుత్వం ఓ సదస్సు నిర్వహించింది. ఢిల్లీ రీజిన
Read Moreఉగ్రవాదానికి కాంగ్రెస్ తల్లి లాంటిది
ఖుషీనగర్: కాంగ్రెస్ పార్టీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలకు దిగారు. దేశంలో ఉగ్రవాద మూలాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని యోగి ఆరోపించారు. ఖ
Read Moreనిప్పుతో ఆటలొద్దు.. పాకిస్థాన్కు వార్నింగ్
జమ్ము: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉసిగల్పాలని కుట్రలు చేయొద్దని, నిప్పుతో చెలగాటం ఆడే ఆల
Read Moreఅమెరికా నుంచి ఇండియాకు రావొచ్చు.. ఆంక్షల సడలింపు
వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్ రావాలనుకునేవారికి బైడెన్ సర్కారు లైన్ క్లియర్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ట్రావెల్ బ్యాన్ ఆంక్షలను సడలించింది. గతంలో ఇష్
Read Moreభారత్తో చర్చలకు రెడీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అడ్డు
తాష్కెంట్: యూరీ, పుల్వామా అటాక్ల తర్వాత భారత్, పాకిస్థాన్ సంబంధాల్లో స్తబ్ధత నెలకొంది. అయితే ఇరు దేశాలు మళ్లీ కలవడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయ
Read Moreఇలాంటి మహమ్మారిని వందేండ్లలో చూడలె
బుద్ధపూర్ణిమ వేడుకల్లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలను కాపాడడానికి, కరోనాపై విజయం సాధించడానికి టీకాలే కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మో
Read Moreఉగ్రవాదానికి సహకరించే దేశాలపై ఉక్కుపాదం మోపాలి
ఉగ్రవాదానికి సహకరించే, ప్రోత్సాహం అందించే దేశాలపై ఉక్కుపాదం మోపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సదరు దేశాలను వేరు చేసేందుకు అన్ని దేశాలు కలసి
Read More200 మంది టెర్రరిస్టుల్ని ఎదుర్కొని శౌర్య చక్ర అందుకున్న అ‘సామాన్యుడు‘: దుండగుల కాల్పుల్లో మృతి
ఆర్మీ వీర జవాన్లకు మాత్రమే మాత్రమే ఇచ్చి శౌర్య చక్ర పతాకాన్ని సొంతం చేసుకున్న సామాన్యుడు.. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. పంజ
Read Moreభారత వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గాన్ను వాడొద్దు
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ న్యూఢిల్లీ: యాంటీ ఇండియా కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్ను వినియోగించరాదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. అఫ్గ
Read Moreఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు
ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఏకాకిని చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం రోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ఆయ
Read Moreటెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు
న్యూఢిల్లీ: టెర్రరిజంపై పోరు ఇంకా ముగిసిపోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ చెప్పారు. టెర్రరిజాన్ని పెంచి పోషి స్తున్న దేశాలు ఉ
Read More












