terrorism
ఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు
ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఏకాకిని చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం రోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ఆయ
Read Moreటెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు
న్యూఢిల్లీ: టెర్రరిజంపై పోరు ఇంకా ముగిసిపోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ చెప్పారు. టెర్రరిజాన్ని పెంచి పోషి స్తున్న దేశాలు ఉ
Read Moreఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాలను భారత్ ఏరివేసింది : మోడీ
దేశంలో ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే అంశాలను భారత్ ఏరివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్యాంకాక్ లో జరిగిన సావాస్ దీ మోడీ కార్యక్రమంల
Read Moreఆర్టికల్ 370, 35A ఉగ్రవాదానికి రహదారులు : అమిత్షా
జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, 35A దేశంలోకి ఉగ్రవాదం ప్రవేశించడానికి రహదారులుగా మారాయనన్నారు కేంద్ర రక్షణ మంత్రి అమిత్
Read Moreమోడీతో యూరోపియన్ యూనియన్ బృందం భేటీ.. రేపు కశ్మీర్ పర్యటన
ఉగ్రవాదమే విధానంగా పెట్టుకున్న దేశానికి బుద్ధి చెప్పాల్సిందే: ప్రధాని న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటు సభ్యుల బృందం ఇవాళ ప్రధాని మోడీని
Read Moreపాకిస్థాన్ కు డెడ్ లైన్: మారకుంటే బ్లాక్ లిస్టులోకేనని వార్నింగ్
ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని FATF నోటీస్ ఇమ్రాన్ ఖాన్ కు 2020 ఫిబ్రవరి వరకే గడువు.. ఆ తర్వాత గ్రే లిస్టు నుంచి బ్లాక్ లిస్టులోకేనని హెచ్చరిక అద
Read Moreఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాల్ని బహిష్కరించాలి
ప్రపంచంలోని దేశాలన్నీ ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు భారత్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ఆయన సియోర్రా
Read Moreతీర ప్రాంతాలకు ముప్పు ఉంది : రాజ్ నాథ్
భారత తీర ప్రాంతానికి ముప్పు ఉందని తెలిపారు రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇటీవలే తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో జర్నీ చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సి
Read Moreఉగ్రవాద నిర్మూలనకు దేశాలన్ని ఉమ్మడిగా పోరాడాలి : జైశంకర్
భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా న్యూయార్క్ లో బిజీబిజీగా ఉన్నారు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ .. జీసీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీ4 దేశాలై
Read Moreపాక్ తో ఎలాంటి చర్చల్లేవు: విదేశాంగ మంత్రి జైశంకర్
జమ్మూకశ్మీర్ విషయంలో షరతులతో కూడిన చర్చలు జరపాలన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్. ఓ ఇంటర్వ్యూలో మాట
Read Moreఉగ్రవాదం ఆసియా ప్రజలకు అతిపెద్ద ముప్పు
ఉగ్రవాదం ఆసియా ప్రజలకు అతిపెద్ద ముప్పుగా పరిణమిచిందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. తజకిస్తాన్ లో జరుగుతున్న CICA సదస్సు 5వ కాన్ఫరెన్స్ లో జైశంకర్ పాల్
Read More37 మందికి మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిని సౌదీ అరేబియా ఎన్నటికీ ఉపేక్షించదు. ఉగ్రవాదానికి పాల్పడే వారి విషయంలో ఆ దేశం నిందితులపై కఠిన చర్యలు తీసుకు
Read More












