ఉగ్రవాదం ఆసియా ప్రజలకు అతిపెద్ద ముప్పు

ఉగ్రవాదం ఆసియా ప్రజలకు అతిపెద్ద ముప్పు

ఉగ్రవాదం ఆసియా ప్రజలకు అతిపెద్ద ముప్పుగా పరిణమిచిందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. తజకిస్తాన్ లో జరుగుతున్న CICA సదస్సు 5వ కాన్ఫరెన్స్ లో జైశంకర్ పాల్గొన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద బాధితులను సమానంగా చూడరాదన్నారు. CICA సభ్యదేశాలన్నీ ఉగ్రవాద బాధిత దేశాలేనన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపన, పునర్నిర్మాణానికి భారత్ సహకరిస్తుందన్నారు. ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణం ఆ దేశ నాయకత్వంలోనే జరగాలన్నది భారత్ విధానమన్నారు జైశంకర్.