terrorism

వసూళ్లలో దూసుకుపోతున్న 'ది కేరళ స్టోరీ'.. రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే..

సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ది కేరళ స్టోరీ' రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు రూ.8.03కోట్లు

Read More

సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని బలోపేతం చేయాలి : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఉందని, తిరిగి శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసమానతలను

Read More

విద్వేషం, హింసకు డెమోక్రసీలో చోటు లేదు

న్యూఢిల్లీ: ఇస్లాంలోని అసలైన సహనం, మితవాద సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో.. ప్రగతిశీల ఆలోచనలతో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ‘ఉలేమా(ముస్లిం పం

Read More

ఇస్తాంబుల్​లో పేలుడు.. ఆరుగురు మృతి

ఇస్తాంబుల్​లో పేలుడు.. ఆరుగురు మృతి.... పదిమందికి పైగా గాయాలు టెర్రరిస్టుల పనేనని ప్రెసిడెంట్ అనుమానం ఇస్తాంబుల్: తుర్కియే రాజధాని ఇస్తాంబుల

Read More

ప్రస్తుత సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదు

ఉగ్రవాదంపై ప్రతీదేశం పోరాడాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో పిలుపునిచ్చారు. ముంబైలో పర్యటిస్తున్న ఆయన ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్ప

Read More

పాక్, జర్మనీలపై కేంద్రం ఫైర్

న్యూఢిల్లీ: సొంత ప్రయోజనాల కోసం టెర్రరిజాన్ని ఇగ్నోర్ చేస్తే శాంతికి ముప్పు తప్పదని పాకిస్తాన్, జర్మనీలను ఇండియా హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ లో మానవ

Read More

బలూచిస్తాన్​కు అస్సలు వెళ్లొద్దు

పాక్​ వెళ్తున్నారా..మళ్లీ ఆలోచించుకోండి బలూచిస్తాన్​కు అస్సలు వెళ్లొద్దు.. అమెరికా సిటిజన్లకు ఆ దేశం అలర్ట్‌‌‌‌ వాషింగ

Read More

పాక్ తో చర్చలు జరిపేది లేదు

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో మ

Read More

హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం సపోర్ట్ !

కేరళలో తీవ్రవాదం ఎక్కువైందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సామాన్య ప్రజలకు ఇక్కడ భద్రతపై భరోసా కర

Read More

ఉగ్రవాదంపై కలిసి పోరాడుదాం

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘పాకిస్

Read More

కశ్మీర్ లో ఉగ్రవాదం క్రమంగా తగ్గుతోంది

ఈ నెల నాలుగో తేదీన CRPF జవాన్లపై కాల్పులు జరిగిన ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్. ఉగ్రవాదులంతా పాకిస్తాన్ కు చెందిన వారిగా గుర

Read More

డాలర్ల కోసం దేశ ప్రతిష్టను పణంగా పెట్టినం

ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్ లో ఉగ్రవాదంపై రెండు దశాబ్దాల పాటు అమెరికా జరిపిన పోరులో తమ దేశం పాలుపంచుకోవడం మీద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్

Read More

బాధ్యతాయుతమైన దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు

మధ్య ఆసియాలోని బాధ్యతాయుతమైన అన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. ఆఫ్గనిస్తాన్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయన

Read More