tour

శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం  పలు అభివృద్ధి కార్య

Read More

ఇవాళ హైదరాబాద్ రానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్

హైదరాబాద్, వెలుగు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం హైదరాబాద్​కు వస్తున్నారు. తాజ్ కృష్ణాలో జరగనున్న ఒక ఇన్వెస్ట్​మెంట్​ మీటింగులో ఆయన పాల్గొననున్నారు

Read More

ఓరుగల్లు పిల్లలతో కైలాస్ సత్యర్థి మాటా ముచ్చట

50వేల మంది స్టూడెంట్లు హాజరు హనుమకొండ సిటీ, వెలుగు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి పర్యటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం

Read More

3 జాతీయ ఆయుష్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన మోడీ 

గోవా: ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా ఇప్పటికే 30 దేశాలకుపైగా ఆమోదించాయని  ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుర్వేద వైద్య విధానాన్ని మొత్

Read More

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

జేపీ నడ్డా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల1

Read More

జగిత్యాల జిల్లా పర్యటన : సీఎంను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలంటున్న బాధితులు

జగిత్యాల జిల్లాలో నేడు సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు బాధితులు తరలి వచ్చారు.

Read More

సీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు

జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ

Read More

నేడు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్​

మహబూబ్​నగర్​, వెలుగు : సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఎక్సైజ్​ శాఖ మంత్ర

Read More

రేపు మహబూబ్నగర్లో కేసీఆర్ టూర్ 

మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (ఆదివారం) పాలమూరులో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Read More

మోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప  ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని  సీపీఐ జాతీయ కార్యదర్శి నార

Read More

ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు : కిషన్ రెడ్డి

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు డబుల్ అయ్యాయని, ఇది తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మరో బహుమతి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్

Read More