trinamool congress

మళ్లా హ్యాకింగ్ లొల్లి .. తమ ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తుందని ప్రతిపక్ష నేతల ఆరోపణ

శశిథరూర్, అఖిలేశ్, ఏచూరి, మహువా మొయిత్రా ట్వీట్లు  యాపిల్​ అలర్ట్ మెసేజ్ లు ట్విట్టర్​లో పోస్టు తమకూ అలాంటి మెసేజ్​లే వచ్చాయన్న కేటీఆర్, ర

Read More

నవంబరు 2న లోక్‌సభ కమిటీ ముందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నైతిక విలువల క

Read More

పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాతే నిర్ణయం.. ఎంపీ మహువా మొయిత్రా అంశంపై టీఎంసీ

కోల్ కతా: పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన లంచం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. దీనిపై పార్లమెంట్ కమిటీ విచారణ తర్వాత తగిన నిర్ణయ

Read More

దేశ భద్రతను టీఎంసీ ఎంపీ తాకట్టు పెట్టారు : నిషి కాంత్ దూబే

పార్లమెంటరీ ఐడీని దుబాయ్‌‌లో ఉపయోగించారు : నిషికాంత్  న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషి కాంత

Read More

ఎర్రకోటపై మోదీ ప్రసంగం.. ఆయనకు ఇదే చివరిది కానుంది  : మమతా బెనర్జీ

కోల్‌కతా : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానిగా నరేంద్ర మోదీ చేసే  ప్రసంగం.. అదే ఆయనకు చివరిది కానుందని పశ్చిమ

Read More

రాజ్యసభలో తృణమూల్‌ ఎంపీ ఓబ్రియెన్‌పై సస్పెన్షన్‌ వేటు

రాజ్యసభలో మరో ఎంపీపై సస్పెన్షన్​వేటు పడింది. అనుచిత ప్రవర్తన కారణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సభ్యుడు డెరెక్‌ ఓబ్రియెన్‌ను ఛైర

Read More

దేశంలో ముస్లింలు 20 కోట్ల మంది.. అంచనా వేసిన కేంద్రం

దేశంలో ముస్లింల జనాభా 20 కోట్లకు చేరినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ లోకసభ వేదికగా వెల్లడించారు. 2023 నాటికి దేశంలో ముస్లిం జనాభా

Read More

దీదీకి ఎదురు లేదా..? : మల్లంపల్లి ధూర్జటి

ప శ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టి.ఎం.సి) విజయ దుందుభి మోగించింది. గ్రామీణ ప్రాంతాలపై తనుకున్న పట్టు చెక్కుచెదరలేదని నిరూపించుకు

Read More

పశ్చిమబెంగాల్ లో హింసాత్మక ఘటనల మధ్యే ముగిసిన ఎన్నికలు

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో శనివారం (జులై 8న) పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో 11 మందికి ప

Read More

బట్టలు లేవు, ఇంటి తిండి లేదు.. బిచ్చగాళ్లలా జీవిస్తున్నాం.. బెంగాల్ లో అభ్యర్థుల వెతలు

జూలై 8న జరగనున్న పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బరాయ్‌పూర్‌లోని బీజేపీ కార్యాలయం 'సేఫ్ హౌస్'గా మార్చబడింది.

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల సంఖ్యలో వాస్తవమెంత..? : మమతా బెనర్జీ

కోల్‌కతా : ఒడిశా రైలు ప్రమాదంలో  రైల్వే శాఖ ప్రకటించిన మృతుల సంఖ్య విషయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా

Read More

రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదు.. మోడీని ప్రశ్నించిన కమల్ హాసన్

ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని ప్రతిపక్ష

Read More

కొత్త పార్లమెంట్ ను స్వాగతిస్తున్న పార్టీలు ఏవీ

భారత పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మే 28వ తేదీ

Read More