TRS
జిల్లాల్లో వేరే రాజకీయ పార్టీలకు తావు ఇవ్వొద్దు
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజల ఆశీర్వదంతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ గ
Read Moreరాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రఘునందన్
యాదాద్రికి ఒక న్యాయం... వేములవాడకు మరో న్యాయమా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని రఘునందన్ రావు దర్శించుకున్నారు
Read Moreకేసీఆర్ తన కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలి
ఓయూ జేఏసీ నాయకులు, బహుజన విద్యార్థి సంఘాలు ఓయూ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని కామెంట్స్ చేస్తున్న టీఆర్&
Read Moreరాజ్యాంగంపై చర్చ కొత్తేం కాదు
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంపై చర్చ కొత్త విషయమేమీ కాదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతున్నదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘ
Read Moreఅంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలన్నరు
బీజేపీ నేతలపై ఎక్కడైనా దాడులు జరగొచ్చు వెదవల్లెక్క ఇంట్లో పండి నోరు పారేసుకోవద్దు : కడియం హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్&zwn
Read Moreమాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు
హైదరాబాద్ విశ్వనగరం కాదు విషవాయువుల నగరంగా మారుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలిస్తామన్న ప్రభుత్వ మాటలు
Read Moreబడ్జెట్తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశార
Read Moreకేసీఆర్ మిడతల కంటే డేంజర్
కేసీఆర్.. దళిత ద్రోహి రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించిన్రు కేంద్రం పైసలతో నదులు అనుసంధానిస్తే మీకేం ఇబ్బంది న్యూఢిల్
Read Moreబడ్జెట్లో తెలంగాణపై వివక్ష
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తనను పూర్తిగా నిరుత్సాహ పర్చిందని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం
Read Moreటీఆర్ఎస్కు తిరుగు లేదు
మంచిర్యాల జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని చెన్నూర్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. పట్టణంలో జరిగిన సమావ
Read Moreఇవాళ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో పార్
Read Moreఅన్నదాతల ఆత్మహత్యలపై చర్చించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడంపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల స్పందించారు.
Read Moreప్రాంతీయ పార్టీల ఆస్తుల్లో సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగానే కాదు.. ఆర్థికంగానూ బలపడుతోంది. దేశంలో బీజేపీకి అత్యధికంగా రూ. 4,847.78కోట్ల మేర ఆస్తులున్నట్లు వెల
Read More












