TRS
కేంద్రంతో లొల్లి
కార్యకర్తల నుంచి ముఖ్య నేతల దాకా వరుస ట్వీట్లు హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకేనని విమర్శలు అన్ని ట్వీట్లు దాదాపు ఒకే తీరు ప్రగతిభవ
Read Moreపాలించలేనోడే రాజ్యాంగాన్ని మార్చాలంటడు
రాజ్యాంగం నచ్చనివారు దేశం విడిచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ కు అయినా సరే.. ఇంకేవర
Read Moreకేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
రాష్ట్రానికి అండగా తాముంటే.. దేశానికే దండగగా బీజేపీ వాళ్లున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘పాతబస్తీలోని అనేక వందల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన
Read Moreటీఆర్ఎస్, బీజేపీ డైరెక్ట్ ఫైట్
ట్విట్టర్లో మంత్రుల విమర్శలు లైవ్లోకి వచ్చి గట్టి కౌంటర్ ఇస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్, వెలుగు: టీ
Read Moreజిల్లాల్లో వేరే రాజకీయ పార్టీలకు తావు ఇవ్వొద్దు
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజల ఆశీర్వదంతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ గ
Read Moreరాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రఘునందన్
యాదాద్రికి ఒక న్యాయం... వేములవాడకు మరో న్యాయమా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని రఘునందన్ రావు దర్శించుకున్నారు
Read Moreకేసీఆర్ తన కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలి
ఓయూ జేఏసీ నాయకులు, బహుజన విద్యార్థి సంఘాలు ఓయూ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని కామెంట్స్ చేస్తున్న టీఆర్&
Read Moreరాజ్యాంగంపై చర్చ కొత్తేం కాదు
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంపై చర్చ కొత్త విషయమేమీ కాదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతున్నదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘ
Read Moreఅంబేద్కర్ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలన్నరు
బీజేపీ నేతలపై ఎక్కడైనా దాడులు జరగొచ్చు వెదవల్లెక్క ఇంట్లో పండి నోరు పారేసుకోవద్దు : కడియం హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్&zwn
Read Moreమాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు
హైదరాబాద్ విశ్వనగరం కాదు విషవాయువుల నగరంగా మారుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలిస్తామన్న ప్రభుత్వ మాటలు
Read Moreబడ్జెట్తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశార
Read Moreకేసీఆర్ మిడతల కంటే డేంజర్
కేసీఆర్.. దళిత ద్రోహి రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించిన్రు కేంద్రం పైసలతో నదులు అనుసంధానిస్తే మీకేం ఇబ్బంది న్యూఢిల్
Read Moreబడ్జెట్లో తెలంగాణపై వివక్ష
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తనను పూర్తిగా నిరుత్సాహ పర్చిందని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం
Read More












