TRS

హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖైరతాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఉపా

Read More

సీఎంకు వీడియోలు ఎవరిచ్చారు..రోహిత్‌‌రెడ్డిని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం మీడియా సమావేశంలో చూపిన వీడియోలను తాను ఇవ్వలేదని హైకోర్టుకు ఎమ్మెల్యే రోహిత్‌‌రెడ్డి చెప్ప

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా..ఇక్కడోళ్లకే జీతాలెక్కువ : హరీష్​ రావు

కరీంనగర్​లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాత స్ర్కిప్ట్ చదివి వెళ్లిండు  తెలంగాణకు బీఆర్​ఎస్సే శ్రీరామ రక్ష  అభివృద్ధిలో రాష్ట్రం నంబర్​వన్​..

Read More

బీఆర్ఎస్‌‌లో టికెట్ల బుగులు

సగం మందికిపైగా ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం కేసీఆర్‌‌‌‌కు సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్‌‌ నివేదికలు వారిని మళ్లీ పోటీకి దించి

Read More

భూనిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తిమ్మాపూర్, వెలుగు: భూ నిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. బహుజన రా

Read More

కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే టైమొచ్చింది: జేపీ నడ్డా

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్

Read More

బీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు : బండి సంజయ్

గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్ర

Read More

కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా..బండి సంజయ్ భావోద్వేగం

కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతు

Read More

ఎన్నికలు రాకముందే టీఆర్ఎస్ ఖతమైంది: అర్వింద్

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ  ధర్మపురి అరవింద్  అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి, మ

Read More

TRS హామీలపై అడుగుతారనే BRS గా మార్చారు: బూర నర్సయ్య గౌడ్

కరీంనగర్: బీసీలు ఆర్థికంగా ఎదిగితే తన మాట వినరని సీఎం కేసీఆర్  అనుకుంటున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. నిధులు ఇవ్వకపోయినా బీస

Read More

దోసుకున్న పైసలతోనే కేసీఆర్​ జాతీయ పార్టీ పెట్టిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గన్నేరువరం,వెలుగు : రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి, ఆ కమీషన్లతోనే కేసీఆర్ సొంత విమానం కొన్నాడని, రూ. వందల కోట్లు ఢిల్లీకి తరల

Read More

ఫాం హౌస్ కేసు: పీసీ యాక్ట్ పై హైకోర్టులో వాదనలు.. ఏసీబీ విచారించాలన్న పిటిషనర్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ  జరిగింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన పీసీ  యాక్ట్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పంచనామా

Read More

ఫాంహౌస్ కేసులో ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలు : బండి సంజయ్

ఫాంహౌస్ కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న వార

Read More