TRS
టీఆర్ఎస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకం : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు.
Read Moreతెలంగాణ యువత విశ్వాసం.. విషాదంగా మారింది : హరగోపాల్
తెలంగాణ ఉద్యమసమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సభలో ఆయన పాల్గోన్నారు. ఉద్యమపార్టీ అధికా
Read Moreఒక విద్యార్థి మీద లక్ష 20 వేలు ఖర్చు చేస్తున్నం : సబితా ఇంద్రారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రాష్ట్రంలో చదువుకున్న ప్రతీ విద్యార్థి ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని విద్యాశాఖ
Read Moreసీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలి : తరుణ్ చుగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, కేజ్రీవాల్ ప్రభుత్వం పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. సీబీఐ
Read Moreఅంచనాల దశలోనే సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా మంజూరైన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణంపై నిర్లక్ష్యం కనిపిస్తోంది.
Read Moreకామంచికల్ సెంటర్లో టీఆర్ఎస్, సీపీఐ ఫైటింగ్
సీపీఐ కౌన్సిల్ మెంబర్ను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు ఘర్షణలో తలలు పగలగొట్టుకున్న ఇరు పార్టీల లీడర్లు ఖమ్మం రూరల్ మండలంలో ఘటన ఖమ్మ
Read Moreటీఆర్ఎస్ వాళ్లకే ఫ్రెండ్లీ పోలీస్ : వైఎస్ షర్మిల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ గా ఉంటున్నారని.. మిగతా పార్టీలను, సామాన్యులను క్రూరంగా అణచివేస్తు
Read Moreబీఆర్ఎస్ ముందుకెళ్లే పరిస్థితి లేదు : విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చెప్పే బీఆర్&zwn
Read Moreమేం ఇద్దరం తోటి కోడళ్లం..తిట్టుకుంటం..కలిసుంటం : రేవంత్
హైదరాబాద్, వెలుగు: ధరణి, రైతు సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని, ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అ
Read Moreచెన్నారెడ్డి సేవలు మరువలేనివి : కె.లక్ష్మణ్
ముషీరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి సేవలు మరువలేనివని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నా
Read Moreటీఆర్ఎస్ నేతల కబ్జాల చిట్టా మా దగ్గర ఉంది : సంజయ్
నిర్మల్/బైంసా, వెలుగు: అవినీతి, అక్రమాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్&z
Read Moreకల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు.. డిసెంబరు 6న విచారణకు రావాలని పిలుపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 crpc కింద నోటీసులు పం
Read Moreడిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తా : కేఏ పాల్
డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తమ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని,
Read More