TS

150 ఇండ్లకో చెత్తబండి ..ఇద్దరు వర్కర్లు

    ఇంటింటికీ 3 రకాల డస్ట్‌‌ బిన్లు     చెత్తను వేరు చేయడంపై ఎస్ఎంఎస్​లు.. కల్చరల్​ ప్రోగ్రామ్స్     క్లీన్ కాలనీలకు అవార్డులు     గ్రామాల్లోనూ పక్కా

Read More

ఏపీ పొమ్మన్నా..రాష్ట్రం రమ్మంటలే!

  రిలీవ్​కు ఏపీ సర్కారు అంగీకారం   తెలంగాణ ఓకే అంటేనే బదిలీ    విభజన జరిగి ఐదేండ్లయినా ఏపీలోనే ఉన్నాం   తెలంగాణ థర్డ్, ఫోర్త్ ​క్లాస్​ఎంప్లాయీస్​ ఆవే

Read More

సొంత నేతల కదలికలపై టీఆర్ఎస్ ఆరా

రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుండటంతో అధికార టీఆర్ఎస్​ అలర్టయింది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. ఎమ్మెల్యేల క

Read More

సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

సాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి,ఎడమ కాల్వలకు నీటి విడుదల చేశారు ఏపీ, తెలంగాణ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జగదీష్ రెడ్డి. సాగు నీటి విడుదలపై

Read More

21మందిని గుర్తించిన ‘దర్పణ్’

తప్పిపోయిన చిన్నారుల ఆచూకీని ఈ యాప్ తో తెలుసుకుంటున్న పోలీసులు ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్ లో లక్షకు పైగా నేరగాళ్ల డేటా ‘టీఎస్ కాప్’ యాప్ కి లింక్

Read More

ఇంటర్‌ ఫలితాలపై గవర్నర్‌ సీరియస్‌

పదో తరగతి మంచి మార్కులతో పాసైన స్టూడెంట్లకు ఇంటర్‌లో సున్నా మార్కులు ఎట్లొస్తయని గవర్నర్​నరసింహన్​ విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇంటర్​మార్కుల వ్

Read More

 ‘వైరల్’ హెపటైటిస్‌‌‌‌

ప్రాణాంతక హెపటైటిస్‌‌‌‌(కాలేయ వాపు) వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఏటా లక్ష మందికిపైగా ఈ వ్యాధితో మరణిస్తున్నారు. దేశంలో 5.2 కో

Read More

గోదావరి, కృష్ణా లింక్​పై పురి కలుస్తలేదు!

రెండు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం పోలవరం నుంచి నాగార్జున సాగర్‌కు లింక్‌ చేయాలంటున్న తెలంగాణ తుపాకులగూడెం, అకినేపల్లి నుంచి శ్రీశైలాని

Read More

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా టంకశాల అశోక్‌

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు, రచయిత, సాహిత్యకారుడు టంకశాల అశోక్‌ నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు

Read More

బోరుబావి… మింగేస్తూనే ఉంది

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడ్డ సంఘటనతో మరోసారి బోరుబావుల ఇష్యూ తెరమీదకు వచ్చింది. చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బో

Read More

 ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంపు

ప్రభుత్వ మెడికల్‌‌, డెంటల్‌‌కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసును 58 నుంచి 65 ఏండ్లకు పెంచడానికి గవర్నర్‌‌‌‌ నరసింహన్‌‌ శనివారం ఆమోదమ

Read More

జడ్పీ చైర్ పర్సన్లే సుప్రీంలు

జిల్లా పరిషత్​ చైర్​పర్సన్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని టీఆర్​ఎస్​ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కొత్తతరాన్ని  ప్రోత్సహించ

Read More

బీసీ గురుకులాలను ప్రారంభించిన మంత్రులు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు నేతలు. హైదరాబాద

Read More