పదో తరగతి మంచి మార్కులతో పాసైన స్టూడెంట్లకు ఇంటర్లో సున్నా మార్కులు ఎట్లొస్తయని గవర్నర్నరసింహన్ విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇంటర్మార్కుల వ్యవహారంలో దొర్లిన తప్పిదాలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాథమిక, ఇంటర్, విద్యాశాఖలపై గవర్నర్సోమవారం రాజ్భవన్లో అధికారులతో సమీక్ష జరిపారు. ఇంటర్మార్కుల్లో పొరపాట్లకు బాధ్యులన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని గవర్నర్అధికారులను అడిగారు. ఈ విషయంపై హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చిందంటూ బోర్డు సెక్రటరీ అశోక్కుమార్ చెప్పేందుకు ప్రయత్నించగా.. భవిష్యత్తులో ఈ తప్పులు రిపీట్కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ఫీజుల వ్యవహారంపైనా గవర్నర్ఆరా తీశారు. తర్వాత యూనివర్సిటీల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని, విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని, అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని అధికారులకు గవర్నర్సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాలపై గవర్నర్ సీరియస్
- తెలంగాణం
- July 2, 2019
లేటెస్ట్
- SRH vs PBKS: చివరి మ్యాచ్లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. క్వాలిఫయర్ 1 పైనే దృష్టి
- బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష
- పేదరికం.. అనారోగ్యం వేధిస్తున్నాయా.. అయితే ఈ మంత్రాలు పఠించి చూడండి..
- అదృష్టాన్ని తెచ్చే ప్రదోష వ్రతం.. ఎప్పుడు.. ఎలా చేయాలి..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: సుడి తిరిగి ప్లే ఆఫ్స్ కు వచ్చారు.. ట్రోఫీ బెంగళూరుకేనా
- RCB vs CSK: ఒక్క శాతం అవకాశం ఉన్నా ప్లే ఆఫ్స్కు వెళ్లొచ్చు.. కోహ్లీ నమ్మకమే RCBను నిలబెట్టిందా
- భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్
- మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి