tweet

TRS పెద్దల మౌనానికి అర్థమేంటి..?

రామకృష్ణ హత్యకేసులో నిందితుడైన వనమా రాఘవను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  కీచక రాఘవ ఎక్కడా..? ప్రగతి భవన్ లో

Read More

జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనం

హైదరాబాద్ : టెక్స్టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్ ట

Read More

అన్ని బాధ్యతలు వదిలేస్తా.. ఇన్‌ఫ్లుయెన్సర్‌‌గా మారతా

ఎలన్ మస్క్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన మస్క్.. వ్యాపారంతోపాటు క్రేజీ చేష్టలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్

Read More

రహదారులు కాదు.. నరకపు దారులు

ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా రోడ్లపై ట్వీట్ చేశారు.  ఏపీలో  రహదారులు నరకపు

Read More

బస్సు కావాలని టీచర్ ట్వీట్.. స్పందించిన సజ్జనార్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌కు ఓ ఉ

Read More

హిమాచల్ ట్రాజెడీ: చనిపోయే ముందు డాక్టర్ చేసిన ట్వీట్

సిమ్లా: ప్రకృతి అందాలను చూసేందుకు హిమాలయాల్లో విహరిస్తున్న టూరిస్టులను ఆ కొండలే కబళించాయి. హిమాలయ పర్వతాల్లోని కొండ రాళ్లు జారిపడి ఆదివారం మధ్యాహ్నం త

Read More

వీడియో: కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో!

చేవెళ్ల: తాగి బండి నడపొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా జనం వినట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాళ్లు ప్రమాదంలో పడటంతో పాటు ఇతరులకు హాని కలిగిస్తు

Read More

మోడీకి చిరంజీవి సంచలన ట్వీట్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రధాని మోడీని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా.. సినిమాలకే పరిమి

Read More

ఆర్ఎస్ఎస్‌‌లో అలాంటివేవీ లేవు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను సంఘ్ పరివార్‌గా పిలవడం సరికాదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఓ కుటుంబంలో ఉ

Read More

ఆర్మీ జాబ్స్ కోసం వెళ్లి ఫుట్‌పాత్‌పై యువకుల నిద్ర

ఉడుపి: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం వెళ్లిన కొందరు యువకులు రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పై పడుకోవడం అందరి హృదయాల్ని తాకింది. ఈ ఘటన కర్నాటక, ఉడుపిలోని

Read More

గుర్తుంచుకోండి.. బెంగాల్‌లో గెలిచేది దీదీనే

న్యూఢిల్లీ: వెస్ట్ బెంగాల్‌‌లో జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌‌‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్

Read More

జయలలిత సేవలు అపూర్వం.. గుర్తు చేసుకున్న మోడీ

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత జయంతి సందర్భంగా ఆమె సేవలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. మహిళా సాధికారత కోసం జయ ఎంతో కృషి చేశారన్నారు. ప్ర

Read More

అమ్మకు ఏం ఇష్టమో తెలుసా?.. ముంబై పోలీసుల ట్వీట్

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. ఆ స్టేట్‌‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో లాక్‌‌డౌన్ కూడా విధించారు.

Read More