V6 News

రూ. 60 లక్షల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

కాగజ్ నగర్, వెలుగు: కర్ణాటక రాష్ట్రం నుంచి రూ. 60 లక్షల విలువ చేసే 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం పట్టుకున్న

Read More

నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో రాస్తారోకో .. బురదగూడ గ్రామంలో గ్రామస్తుల నిరసన

కాగజ్‌నగర్‌, వెలుగు : గ్రామంలో నెల రోజులుగా  తాగునీరు సరిగా రావడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో కాగజ్ నగర

Read More

నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌ రే సెంటర్ ప్రారంభం

నర్సాపూర్ (జి) వెలుగు: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం రోజు ఎక్స్‌ రే సెంటర్ ప్

Read More

పోడు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కవ్వాల్ టైగర్ జోన్ లో చెక్ పోస్టులు  ఎత్తి వేయాలి  అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ 

Read More

ఇంత చిన్నదానికి చచ్చేలా కొడతారా..? కస్టమర్‎పై జెప్టో డెలివరీ బాయ్ దాడి

బెంగళూరు: సరుకులను డెలివరీ చేయడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ చిరునామా తప్పుగా పెట్టారంటూ గొడవ పడ్డాడు. మాటామాట పెరగడంతో కస్టమర్‎పై పిడిగుద్దుల

Read More

ఆ దయ్యాలపై కవిత.. సీబీఐకి ఫిర్యాదు చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

లేదంటే అదంతా డ్రామా అని తేలిపోద్ది న్యూఢిల్లీ, వెలుగు: గత పదేండ్లలో కేసీఆర్ వద్ద ఉన్న దయ్యాలు చేసిన అవినీతిని.. కవిత రాష్ట్ర ప్రజలకు తెలపాలని

Read More

రష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడిరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడి

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో రోజు శనివారం కూడా యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగింది. 307 మంది చొప్పున రెండు దేశాలు యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. శుక్రవ

Read More

ఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు.. బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్–2లో ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది. శనివారం  తెల్లవారుజామున బవానా పారిశ్రామికవాడ

Read More

మేం అడిగితే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వరు.. ఏపీ అడగ్గానే ఇచ్చేస్తరా..? కృష్ణా బోర్డుపై తెలంగాణ అభ్యంతరం

మేం అడిగితే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వరు.. ఏపీ అడగ్గానే ఇచ్చేస్తరా కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ అనిల్ కుమార్ లేఖ ఏపీ కోటా అయిపోయినా నీళ్లిచ్చేందుకు ఆర

Read More

వెల్ఫేర్ కమిటీ సమావేశం ఆపండి .. మంత్రి పొన్నంకు ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఆపివేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్సీ కోదండరాం, టీఎంయూ నేత అశ్వత్థామ ర

Read More