
v6 velugu
సికింద్రాబాద్లో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్
రైళ్లలో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్
Read Moreఈ చిరుధాన్యాలు తింటే ఆరోగ్యంతోపాటు.. బరువు కూడా పెరుగుతారు
చిరుధాన్యాలు ఆరోగ్యానిస్తాయి. అంతేకాదు.. బరువు కూడా పెంచుతాయి. పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్లు పుష్కలంగ
Read Moreతెలంగాణ తిరుమల.. భక్తుడి కోసం దిగివచ్చిన దేవుడు
భక్తుడి కోసం వెలిసిన దేవుడు.. ఏడు వందల ఏళ్ల నాటి చరిత్ర.. రెండో తిరుమలగా పేరుగాంచిన ఆలయం.. ఎన్నో ప్రత్యేకతల ఆలయం స్వయం వ్యక్త వేంకటేశ్వరస్వామి దేవాలయం
Read Moreతండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం హనుమంత
Read More10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు పెరిగింది: మంత్రి ఉత్తమ్ కుమార్
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన విజయం అమరులది, సకల జనులదని.. అమరుల
Read Moreరామలింగేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర
Read Moreఓయూలో కొనసాగుతున్న తెలుగు సాహిత్య సభలు
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు సాహిత్య మహాసభలు’ శుక్రవారం కొనసాగాయి. తెలుగు శాఖ అధ్యాపక
Read Moreసమగ్ర సర్వే రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు: పొన్నం ప్రభాకర్
కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని.. కులగణన తీర్మానానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అన్ని వర్గా
Read Moreకాజీపేటలో ట్రైన్ యాక్సిడెంట్ మాక్ డ్రిల్
కాజీపేట, వెలుగు: రైలు ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాజీపేటలో మాక్డ్రిల్నిర్వహించారు. స
Read Moreగ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా మార్చండి: ఉద్యోగులు
ముషీరాబాద్, వెలుగు: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నీ జాతీయ గ్రామీణ బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని ఆ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్లమెంటరీ కమిటీ చేసి
Read Moreమా భూములు కాజేసేందుకు తహసీల్దారుకు రూ.40 లక్షలు లంచం ఇచ్చిండు
శామీర్ పేట, వెలుగు: తమ భూములు కాజేసేందుకు కబ్జాదారుడు శామీర్ పేట తహసీల్దార్సత్యనారాయణకు రూ.40 లక్షలు లంచం ఇచ్చాడని పలువురు బాధితులు శుక్రవారం మ
Read Moreసైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.1.61 కోట్లు రికవరీ
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పంది
Read Moreఅంబానీ, అదానీల కోసమే మోదీ పనిచేస్తున్నరు : కూనంనేని సాంబశివరావు
ముషీరాబాద్, వెలుగు: అంబానీ, అదానీల మేలు కోసమే మోదీ పనిచేస్తున్నరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించార
Read More