v6 velugu

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 ఏప్రిల్ 8 సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రహేల్‌ను అదుప

Read More

సువిధ పోర్టల్​కు తెలంగాణ నుంచి 836 దరఖాస్తులు

న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు తెచ్చిన సువిధ పోర్టల్ కు తెలంగాణ నుంచి 836 దరఖాస్తులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈస

Read More

ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్​తో గ్రూప్స్​పై శిక్షణ

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​ 1, 2, 3 పోటీ పరీక్షలపై ప్రొఫెసర్​ కె. నాగేశ్వర్​తో ప్రత్యేక లైవ్​ కార్యక్రమం ఉంటుందని టీశాట్​ సీఈవ

Read More

ఎగ్జామ్ కీ లు ఓపెన్ సైట్​లో పెట్టండి: అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ ‘కీ’లను ఓపెన్ సైట్​లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు. ఇటీవల పలు

Read More

అటవీ నిర్మూలన.. భూ నిమ్నీకరణ

సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య, నివాస అవసరాల కోసం అటవీ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల దేశంలో అటవీ వనరుల విస్తృతి క్రమంగా తగ్గిపోతోంది.

Read More

కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆప్ ​నిరాహార దీక్ష

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు ఆదివారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్

Read More

టీచర్ల ప్రమోషన్లపై అయోమయం.. టెట్‌‌ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు

   ఒకే లెవెల్ పోస్టులకు టెట్‌‌ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు      ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్‌&z

Read More

డీఎస్సీ పోస్టులకు దరఖాస్తులు అంతంతే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు నిర్వహించనున్న డీఎస్సీకి దరఖాస్తులు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. నెలరోజుల నుంచి కొత

Read More

సీఎంఆర్ బియ్యంలో పురుగులు

   చెన్నై ఎఫ్‌‌‌‌సీఐ జోనల్‌‌‌‌ ఆఫీసుకు ఫిర్యాదులు     విధుల్లో నిర్లక్ష్యం వహించ

Read More

ఇది నయా భారత్ .. బార్డర్లను ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు: యోగి ఆదిత్యనాథ్

జైపూర్: సరిహద్దులు, ప్రజలను ఎలా రక్షించుకోవాలో కొత్త భారత్ కు తెలుసని ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. టెర్రరిస్టులను చంపడం తప్పా

Read More

బీఆర్ఎస్​కు ప్రచార కష్టాలు! లోకల్​ కేడర్ నుంచి స్పందన కరువు

   చేజారుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు     పార్టీకి దూరమవుతున్న సర్పంచులు     కేసీఆర్ తీరుపై కేడర

Read More

మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు 51వేల మంది అటెండ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 81.80 శాతం మంది అటెండ్ అయ్యారు. మొ

Read More

రెండు లక్షల మంది బీజేపీలో చేరారా? వాళ్లెవరో చెప్పండి? : కాంగ్రెస్ చీఫ్ జీతూ పట్వారీ

భోపాల్: రెండు లక్షల మందికి పైగా బీజేపీలో చేరారంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నదంతా అబద్ధమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతూ పట్వారీ అన్నారు. అంతమంది చేర

Read More