v6 velugu
ఆరు గ్యారంటీల అమలు ఏమైంది? :హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్కు అలవాటేనని స
Read Moreడిక్లరేషన్ల పేరుతో మోసం చేసిన్రు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల టైమ్లో ఇష్టమొచ్చినట్టు డిక్లరేషన్లు ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక వాటిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని బీజేపీ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసీఆరే చేయించిండు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ మాజీ సీఎం కేసీఆరే చేయించారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ కేసు మామూలుది కాదని, చాలా పెద్ద అం
Read Moreఎస్సీ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలి: బైరి వెంకటేశం
హైదరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు : ఎస్సీ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం సీఎం రేవంత్ రెడ్డికి వ
Read MoreNature Day : ప్రకృతి కోసం ఒక రోజు కేటాయిద్దామా.. ఆనందంగా ఉందామా..!
సంవత్సరంలో ఎన్నో స్పెషల్ డేస్ ఉంటాయి. ప్రతి దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. భూమి మీద నివసిస్తున్న అందరికీ ప్రకృతిని గుర్తుచేసే రోజు, 'ఆల్ ఈజ్ అవ
Read MoreGood News : భక్తి అంటే మంత్రాలు చదవటం, పూజ చేయటమేనా..!
భక్తి కేవలం మనుషులకేనా జంతువులకు ఉండదా అంటే, అన్ని జీవరాసులు భక్తితో ప్రవర్తించాయని పురాణాలు చెప్తున్నాయి. ఉడుత, మొసలి, గడ్డ, చిలుక.... లాంటి జంత
Read MoreWomen Beauty : ఎండాకాలంలో జుట్టు సంరక్షణ ఎలా.. ఎలాంటి క్రీములు వాడాలి..?
వేసవిలో జుట్టు పొడిబారడం, ఎండుగడ్డిలా కనిపించడం మామూలే. ఆ సమస్యల్ని తగ్గించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక చెమట, కాలుష్యం లాంటివి జుట్టుపై
Read MoreGood Health : ప్రశాంతంగా నిద్రపోతే.. షుగర్ తగ్గుతుంది.. అందం పెరుగుతుంది
చాలామంది సమయం దొరికితే సోషల్ మీడియాలో మునిగిపో తుంటారు. పగలే కాదు అర్ధరాత్రి కూడా వినియోగిస్తుంటారు. టీవీ, కంప్యూటర్, వంటి వాటిని దూరంగా ఉండాలి. అంతేక
Read MoreGood News : దివ్య వృక్షం మన వేప చెట్టు.. ప్రతి పెరట్లో పెంచితే ఎన్నో లాభాలు
పెద్దలు వేపచెట్టు దివ్య వృక్షం అని చెప్తుంటారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వేపాకు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. చర్మవ్యాధుల నివా
Read Moreకస్టడీలో ఉన్న రాధా కిషన్ రావుకు హైబీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా రెండో రోజు (ఏప్రిల్ 5) కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ఆనారోగ్యానికి గురైయ్యారు.&n
Read Moreఫస్ట్ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూత
తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో 2024 ఏప్రిల్ 5న చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచిన&z
Read Moreలోన్ యాప్ వేధింపులతో మనస్థాపానికి గురై యువకుడు మృతి
లోన్ యాప్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్.. లోన్ యాప్ లో రూ.30 వే
Read More48 గంటల ముందే సభలకు పర్మిషన్ తీస్కోవాలి: కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. గురువారం కల
Read More












