v6 velugu

మెట్రోలో మధుయాష్కీ వినూత్న ప్రచారం

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయనేతల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి వారం రోజులే  సమయం ఉండడంతో పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇ

Read More

బెల్లం టీతో పీరియడ్స్ పెయిన్ కు రిలీఫ్

చలిగాలులు మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. కావున ఈ కాలంలో చాలా మంది తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ఈ సీజన్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ

Read More

కరోనా వ్యాక్సిన్ గుండెపోటు నుంచి కాపాడుతుందా..?

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ భారతదేశంలో అనేక మందిలో ఆకస్మిక మరణాలకు కారణం కాదని నిర్ధారించింది. అయిత

Read More

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు.. అక్కడే ఆత్మహత్య చేసుకున్న షూటర్

ఒహియోలోని బీవర్‌క్రీక్‌లోని వాల్‌మార్ట్ దుకాణంలో నవంబర్ 20న సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దాద

Read More

చూస్తుంటేనే ఒళ్లు వణుకుతుంది : అనకొండకు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు

కొంతమంది చిన్న చిన్న పాములకే చాలా భయపడిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అనకొండతోనే ఆటలాడుకుంటున్నాడు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఒట్టి చే

Read More

టన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా

టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని

Read More

బుజ్జగింపు రాజకీయాలే ఆ పార్టీ పాలసీ: మోదీ

ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం పట్టవు   అవినీతి, వారసత్వ రాజకీయాలే వారికి ముఖ్యం రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగం

Read More

పోటీ, పేరెంట్ల ఒత్తిడి వల్లే స్టూడెంట్ల సూసైడ్స్​.. సుప్రీంకోర్టు కీలక కామెంట్

న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వెనక తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే ప్రధాన కారణాలు అని సుప్రీంకోర్టు అ

Read More

ప్రజలను బానిసలుగ మారుస్తున్రు: ఖర్గే

అనూప్ గఢ్: ప్రధాని మోదీ ఓడరేవుల నుంచి విమానాశ్రయాల వరకు అన్నింటినీ "నియంత్రిస్తున్నారని" కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Read More

పేదలను బీజేపీ పట్టించుకోదు: ప్రియాంక

అజ్మీర్: బీజేపీ కుల, మతాల పేర్లు చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని..అభివృద్ధిని చూపి ఓట్లు అడిగే పరిస్థితిలో ఆ పార్టీ లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియా

Read More

కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించ

Read More

దళితులను అవమానించిన కేసీఆర్ : కాంగ్రెస్ లీడర్లు ప్రీతమ్, పుష్పలీల

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత ఉన్న దళిత ఎమ్మ

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై దర్యాప్తు: కిషన్ రెడ్డి

    జలయజ్ఞం పేరిట కాంగ్రెస్, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ దోచుకున్నరు     ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖులోపే జీతాలు ఇస

Read More