v6 velugu

తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం హనుమంత

Read More

10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు పెరిగింది: మంత్రి ఉత్తమ్ కుమార్

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన విజయం అమరులది, సకల జనులదని.. అమరుల

Read More

రామలింగేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర

Read More

ఓయూలో కొనసాగుతున్న తెలుగు సాహిత్య సభలు

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలుగు సాహిత్య మహాసభలు’ శుక్రవారం కొనసాగాయి. తెలుగు శాఖ అధ్యాపక

Read More

సమగ్ర సర్వే రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు: పొన్నం ప్రభాకర్

కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని.. కులగణన తీర్మానానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అన్ని వర్గా

Read More

కాజీపేటలో ట్రైన్ యాక్సిడెంట్‌‌ మాక్‌‌ డ్రిల్‌‌

కాజీపేట, వెలుగు: రైలు ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాజీపేటలో మాక్​డ్రిల్​నిర్వహించారు. స

Read More

గ్రామీణ బ్యాంకులను జాతీయ బ్యాంకులుగా మార్చండి: ఉద్యోగులు

ముషీరాబాద్, వెలుగు: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నీ జాతీయ గ్రామీణ బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని ఆ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్లమెంటరీ కమిటీ చేసి

Read More

మా భూములు కాజేసేందుకు తహసీల్దారుకు రూ.40 లక్షలు లంచం ఇచ్చిండు

శామీర్ పేట, వెలుగు: తమ భూములు కాజేసేందుకు కబ్జాదారుడు శామీర్ పేట తహసీల్దార్​సత్యనారాయణకు రూ.40 లక్షలు  లంచం ఇచ్చాడని పలువురు బాధితులు శుక్రవారం మ

Read More

సైబర్​ నేరగాళ్లు కొట్టేసిన రూ.1.61 కోట్లు రికవరీ

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లకు సిటీ సైబర్​‌‌క్రైమ్ పోలీసులు షాక్‌‌ ఇచ్చారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పంది

Read More

అంబానీ, అదానీల కోసమే మోదీ పనిచేస్తున్నరు : కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, వెలుగు: అంబానీ, అదానీల మేలు కోసమే మోదీ పనిచేస్తున్నరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు ఆరోపించార

Read More

గొర్రెల లెక్కలు తెలుస్తాయనే ఫైల్స్ కాల్చేశారు: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: యాదవులకి గొర్రెల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌

Read More

ధరణిపైనే ఎక్కువ ఫిర్యాదులు

పంజగుట్ట, వెలుగు: ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా గత ప్రభుత్వంలో ధరణికి సంబంధించ

Read More

రేవంత్, భట్టితో సునీల్​ కనుగోలు భేటీ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మెజారిటీ స్థానాల్లో గెలుపు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ పార్టీ వేగం పెంచింది. అసెం

Read More