v6 velugu
జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.. 2027 సెన్సస్ను విజయవంతం చేయండి: ప్రధాని మోదీ
ఇప్పటికే 1.20 కోట్ల కుటుంబాల ఇండ్ల జాబితా పూర్తి ‘మన్ కీ బాత్’ 133 వ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగం న్యూఢిల్లీ, వెలుగు: ద
Read Moreదేశాభివృద్ధికి సెన్సస్ కీలకం.. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్/ ఉప్పల్, వెలుగు: దేశాభివృద్ధి ప్రణాళికలకు అత్యంత కీలకమైన సెన్సస్- 2027 (జనగణన) ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని మాజీ గ
Read Moreఇరాన్ దాడులతో.. అమెరికా బడ్జెట్కు భారీ దెబ్బ.. నాశనమైన పరికరాల ఖర్చు లక్షల కోట్లలో ఉండొచ్చని నివేదిక
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ చేసిన దాడులతో అమెరికా భారీగా నష్టపోనుంది. గల్ఫ్ దేశాల్లోని
Read Moreబెంగాల్లో హత్యా రాజకీయాలు.. కాంగ్రెస్ కార్యకర్తను చంపిన టీఎంసీ గూండాలపై చర్యలు తీసుకోండి: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: బెంగాల్లో ప్రజాస్వామ్యంలేదని, కేవలం టీఎంసీ హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఆసన్ సోల్
Read Moreమహిళలను మోసం చేసింది.. మమత సర్కారుపై ప్రధాని మోదీ ఫైర్
కోల్కతా: బెంగాల్ ప్రజలను ముఖ్యంగా మహిళలను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దారుణంగా మోసం చేసిందని ప్రధాని
Read Moreకొలంబియాలో బస్సుపై బాంబు దాడి.. 13 మంది మృతి
బొగోటా: నైరుతి కొలంబియాలో హింసాకాండ కొనసాగుతోంది. శనివారం కాజిబియో మునిసిపాలిటీ పరిధిలోని పాన్- అమెరికన్ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై బాంబు
Read Moreచమురు దిగుమతుల వివరాలు ఇవ్వలేం.. ఆర్టీఐ దరఖాస్తుకు సీఐసీ జవాబు
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురు గణాంకాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోన
Read Moreవైభవంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు.. తొలిసారి అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం
సిటీ నెట్వర్క్, వెలుగు: శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు గ్రేటర్లో ఆదివారం ఘనంగా జరిగాయి. వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన
Read Moreఅవన్నీ హైడ్రా కూల్చివేతలు కావు.. సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా తమకే ఆపాదిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం
Read Moreఆర్టీసీ సమస్యల పరిష్కారం అభినందనీయం.. మంత్రులు పొన్నం, వివేక్కు యూనియన్ నేతల సన్మానం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్టీసీ యూనియన్ నేతలు తెలిపారు. సమ్మె విరమణలో, స
Read Moreవిద్యతోనే దళితుల్లో మార్పు.. చదవండి.. చదివించండి.. చైతన్యం తీసుకురండి: మంత్రి వివేక్ వెంకటస్వామి
పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చని వెల్లడి సంగారెడ్డి జిల్లా రామ్ తీర్త్, గోపన్పల్లిలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ సంగా
Read Moreమే 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ బంద్.. రెంటల్ సిస్టమ్తో నష్టపోతున్నామంటున్న ఎగ్జిబిటర్లు
పర్సంటేజీ విధానం అమలుకు డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశమంతా ఉందని వాదన ఇప్పటికే 23 థియేటర్లలో అమలు మిగతా థియేటర్లకు నో అంటున
Read Moreకవిత పార్టీతో కాంగ్రెస్కు నష్టం లేదు.. కేటీఆర్ అహంకారం వల్లే ఆమె పార్టీ పెట్టింది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని బజార్లోకి తెచ్చారు మంత్రులు వివేక్, పొన్నం పనితీరు వల్లే ఆర్టీసీ సమస్య పరిష్కారమైందని వెల్లడి
Read More












