
visakhapatnam
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ రూ.1,582 కోట్ల పెట్టుబడి
విశాఖపట్నం : ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి రూ. 1,582 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21.31 ఎక
Read Moreఐసీఐసీఐ బ్యాంక్, టాటా సహకారంతో.. విశాఖలో క్యాన్సర్ కేర్ బ్లాక్కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) విశాఖపట్నంలో అధునాతన క్యాన్సర్ కేర్ బ్లాక్&zwn
Read MoreJob News : హిందుస్తాన్ షిఫ్ యార్డులో మేనేజర్ ఉద్యోగాలు.. డిగ్రీ, బీటెక్, పీజీ డిప్లొమా ఉంటే చాలు..!
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గ
Read Moreవిశాఖలో 14 ఏళ్ల బాలికకు.. కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ఎటాక్ అయ్యింది..!
కరోనా.. కరోనా.. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా.. లైట్ తీసుకునే వ
Read Moreసింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
సింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘ఆంధ్ర ప్ర
Read MoreSimhachalam: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. భారీ గోడ కూలి ఎనిమిది భక్తులు మృతి
విశాఖ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గాలి వానకు భారీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో.. శి
Read Moreవిశాఖలో పాక్ కుటుంబం.. తమను వెనక్కు పంపొద్దని వినతి..
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ దాడి తరువాత భారత ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో భాగంగా ఇండియాలో ఉండే పాక్ పౌరులు తక్షణమే ఖా
Read Moreవీడిన సస్పెన్స్.. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ కూటమి
అమరావతి: విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంది. వైసీపీ మ
Read Moreవైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు
విశాఖ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చ
Read Moreనువ్వు మనిషివేనారా : మరికొన్ని గంటల్లో డెలివరీ కావాల్సిన భార్యను.. గొంతు పిసికి చంపిన భర్త
విశాఖ పట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పీఎం పాలెంలో గర్భవతి భార్యను .. ఆమె భర్త అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం స్థానిక
Read Moreక్రికెట్ స్టేడియాలకు వీఐ 5జీ సేవలు
న్యూఢిల్లీ: ఇటీవల ముంబైలో 5జీ సేవలను ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా సోమవారం 11 నగరాల్లోని ముఖ్యమైన క్రికెట్ స్టేడియాలకు ఈ సేవలను విస్తరించినట్లు తెలిపింద
Read MoreDC vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం.. వైజాగ్లో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్
విశాఖ పట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా రెండో ప
Read MoreDC vs SRH: క్యాచ్తో సన్ రైజర్స్కు పెద్ద షాకిచ్చాడు: బౌండరీ దగ్గర ఆసీస్ క్రికెటర్ విన్యాసం
టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్ట
Read More