Warangal
భద్రకాళీ అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బుధవారం లక్ష మల్లె పూలతో ప్రత్యేక అర్చన చేశారు. ఈ సందర్భంగా భద్రకాళి ఈవో శేషు భారతి మాట్లాడుతూ అధిదేవత వ
Read Moreపక్షులపై నీటి జల్లులు.. చిరుతలకు కూలర్లు
వరంగల్ జూపార్క్లో జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు ఎండ వేడికి అల్లాడుతున్న మూగజీవాలు ఎన్&z
Read Moreమోదీ పాలనలో ఆకలి చావులు పెరిగినయ్ : మంత్రి సీతక్క
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. అదే కాంగ్రెస్ గ్యారంటీ ఎలక్షన్ కోడ్ వల్ల ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు ఆగినయ్ రాహుల్గాంధీ కోసం బలరాంనాయక్ను గ
Read Moreవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చోరీ
నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల
Read Moreకార్లు వాడకున్నా.. దర్జాగా బిల్లులు డ్రా..!
ఓన్ వెహికిల్స్కు సర్కారు బిల్లులు డీఆర్డీవో ఆఫీస్ డీపీఎంల ఇష్టారాజ్యం ఫీల్డ్ విజిట్లకు స్టాఫ్ వాహనాలు జనగామ, వెలుగు: సర్కారు స
Read Moreదామెర గుట్టకు పోటెత్తిన భక్తులు
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గుట్టపై ఉగాది సందర్భంగా నిర్వహించిన ఫకీర్ షావలీ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ద
Read Moreభద్రకాళీ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష పుష్
Read Moreవరంగల్ బస్టాండ్లో వాటర్ ట్యాంక్ కూలి వ్యక్తి మృతి
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ బస్టాండ్లోని వాటర్ ట్యాంక్ కూల్చివేస్తుండగా శిథిలాల కింద పడి ఓ కూలి చనిపోయాడు. వరంగల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా శి
Read Moreకమ్యూనిస్టులను గెలిపించాలి : ఎండీ జహంగీర్
జనగామ/ బచ్చన్నపేట, వెలుగు : ఎంపీ ఎలక్షన్లలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ కోరారు. సోమవ
Read Moreఅక్రమార్జన చేసిన దొంగలపై యుద్ధం చేద్దాం : గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శాయంపేట/ పరకాల, వెలుగు : తహారాపూర్ గుట్టల్లో క్రషర్ల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించ
Read Moreఅమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని
Read Moreపీఎస్లలో న్యాయం జరగక పోతే నా వద్దకు రండి
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగకపోతే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని, న్యాయం చేస్తానని ఎస్పీ శబరిష్ స్పష
Read Moreఉన్నత విద్యలో సంస్కరణల కోసం కమిషన్
టీజేఎస్చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్రాల బడ్జెట్లో వర్సిటీలకు 2 శాతానికి మించి కేటాయించట్లే ఉన్నత విద్యామండలి చైర్మన్ఆర్.లింబాద్ర
Read More