Warangal

తెలంగాణలో మూడు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే

Read More

సరస్వతి పుష్కర సంరంభం .. భారీగా తరలి వచ్చిన భక్తులు

జయశంకర్​ భూపాలపల్లి/ మహదేవ్​పూర్, వెలుగు :  సరస్వతి పుష్కరాలతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం ఏడురోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరల

Read More

అజొల్లా మొక్కలతో అధిక పాల ఉత్పత్తి : కలెక్టర్​ ప్రావీణ్య

శాయంపేట(ఆత్మకూరు), వెలుగు: తక్కువ ఖర్చుతో  అజొల్లా మొక్కల పెంపకం చేపట్టి, దాణాలో కలిపితే అధిక పాల ఉత్పత్తిని పెంచవచ్చని హనుమకొండ కలెక్టర్​ ప్రావీ

Read More

వరంగల్ లో 846 కిలోల గంజాయి కాల్చివేత

కాజీపేట,వెలుగు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పట్టుబడిన 846 కిలోల గంజాయిని మంగళవారం దహనం చేశారు. దీని విలువ రూ. 4.28 కోట్లు ఉంటుంది.

Read More

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్​కు కొత్త ఆఫీసర్లు

ఐదుగురు ఏసీపీలు బదిలీ, సిటీలోనే నలుగురు  బాధ్యతలు తీసుకున్న రెండోరోజే బదిలైన సీసీఎస్‍ ఏసీపీ కిరణ్‍ కుమార్‍ వివాదాలు వెంటాడినా

Read More

సర్కారు బడుల్లో సమ్మర్​ క్యాంపులు .. 81 స్కూళ్లల్లో కొనసాగుతున్న శిక్షణలు

యంగ్​ ఇండియా క్యాంపులతో స్టూడెంట్లలో జోష్​ జనగామ, వెలుగు: సర్కారు బడి స్టూడెంట్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు

Read More

సారూ.. తాగునీరు ఇప్పియ్యరూ.. ఇప్పలపల్లె గ్రామంలో రోడ్డెక్కిన గ్రామస్తులు

మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్​భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లె గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమయ్యింది. బోరింగుల్లోనూ నీరు రాకపోవడంతో ఆద

Read More

ప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తున్న మోడీ సర్కార్: చాడ వెంకటరెడ్డి

ఎల్కతుర్తి, వెలుగు: ప్రజాస్వామ్య గొంతును కేంద్రం నొక్కేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు.  కార్పొరేట్ కంపెనీల

Read More

వరంగల్‎లో కార్పొరేటర్‍ నరేందర్‍ అరెస్ట్‎పై హైడ్రామా..!

వరంగల్‍/కరీమాబాద్‍, వెలుగు: వరంగల్‍ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్‍ కార్పొరేటర్‍‎పై అట్రాసిటీ కేసు నమోదు ఉమ్మడి

Read More

కేయూ మాజీ వీసీ రమేశ్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది..? ఏడాది కావస్తున్నా ఎటూ తేల్చలే..!

హనుమకొండ, వెలుగు: వరంగల్‎లోని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.తాటికొండ రమేశ్​హయాంలో జరిగిన అక్రమాలపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీపై యాక్షన్ ఉంటుందా

Read More

ములుగు జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురి మృతి.. ఇద్దరికి సీరియస్

వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయిలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్లిన లారీ ఓ ట్రాక్టర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్&lrm

Read More

హిందూ శక్తిని చాటేలా మే 22న ఏక్తా యాత్ర : మంత్రి బండి సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : హిందూ సంఘటిత శక్తిని చాటేలా ఈ నెల 22న హిందూ ఏక్తా యాత్ర నిర్వహించబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌‌&

Read More

జనగామలో రాష్ట్ర స్థాయి నెట్​బాల్​ పోటీలు షురూ

జనగామ, వెలుగు: జనగామలోని బతుకమ్మ కుంటలో శుక్రవారం రాష్ట్ర స్థాయి సబ్​ జూనియర్స్​​నెట్​బాల్  చాంపియన్​షిప్​​ పోటీలు ప్రారంభమయ్యాయి. నెట్​బాల్​ అసో

Read More