Warangal
నాగుర్ల వెంకన్న, అతని అనుచరుల.. వేధింపులే కారణమని సూసైడ్ లెటర్
పరకాల: హనుమకొండ జిల్లా పరకాలలో ఓ చిట్ ఫండ్ సంస్థ యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారి వల్లే తాను చనిపోతున్నట్టు
Read Moreఈరోజు నయీంనగర్ బ్రిడ్జి కూల్చివేత .. ఈ మార్గంలో 3 నెలలు రాకపోకలు బంద్
హనుమకొండ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలో ఫేమస్ ఏరియాగా గుర్తింపు పొందిన హనుమకొండ నయీంనగర్ బ్రడ్జిని అధికారులు శుక్రవారం కూల్చివేయనున్నారు. నగరంలో
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మరిపెడ/ తొర్రూరు/ బచ్చన్నపేట, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
Read Moreసీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలి : షేక్ రిజ్వాన్ భాషా
జనగామ అర్బన్, వెలుగు: వానకాలం 2023-24 సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం జిల్లాలోని ఓబుల్కేశ్వాపూర్ మహాలక
Read Moreఏనుమాముల మార్కెట్కు ఐదు రోజులు సెలవు
వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించారు. శుక్రవారం బాబు జగ్జీవన్రాం జయంతి ఉండగా
Read Moreమళ్లీ ఎన్నికల డిమాండ్గా ఉక్కు పరిశ్రమ .. ఇప్పటికే పలు సంస్థల సర్వేలు పూర్తి
ఎంపీ ఎన్నికల్లో హాట్టాపిక్గా మారనున్న అంశం ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న జిల్లా వాసులు మహబూబాబాద్, వెలుగు: పార్లమెంట
Read Moreకడియంను కలిసిన బీఆర్ఎస్ ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి
ధర్మసాగర్(వేలేరు), వెలుగు: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేలేరు మండల ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి మర్యాదపూర్వ
Read Moreబీజేపీ గెలుపు కోసం ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్నయ్ : ఆరూరి రమేశ్
ఆత్మకూరు, వెలుగు: బీజేపీ గెలుపు కోసం ప్రతిపక్షాలు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయని వరంగల్ ఎంపీ క్యాండిడేట్ ఆరూరి రమేశ్అన్నారు. బుధవారం బీజేపీ వరంగల్ జ
Read Moreఆన్లైన్ ద్వారా ఈవీఎంలను కేటాయించాం : రిజ్వాన్ బాషా షేక్
జనగామ, వెలుగు : పోలింగ్ కేంద్రాలకు ఆన్లైన్ ద్వారా ఈవీఎంలను కేటాయించామని, పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిదశ ఈవీఎం, వీవీ ప్యాట్ ర్యాండమైజ
Read Moreఅభ్యర్థి ప్రకటనపై ఎన్కాముందు
బీఆర్ఎస్ లో విచిత్ర పరిస్థితి టికెట్ఇస్తామన్నాక ఒకరు, టికెట్ఇచ్చాక ఒకరు ఔట్ చెరో పార్
Read Moreసైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం
హనుమకొండ, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడితే వెంటన
Read Moreగంజాయి సప్లై చేస్తున్న యువకుల అరెస్ట్
కాటారం, వెలుగు: గంజాయి సప్లై చేస్తుండగా, నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన మంగళవారం జరిగింది. కాటారం సీఐ నాగార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
రఘునాథపల్లి, వెలుగు: రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో
Read More