Yadadri
మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి రాజీనామా
ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజీనామా చేశారు యాదాద్రి జిల్లా మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కు రాజీనామా సమర్పించారు. రెండున్
Read Moreరాత్రికి రాత్రి 50 బస్తాల ధాన్యం చోరీ
తెలంగాణలో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అరిగోసలు పడుతున్నారు. కేసీఆర్ సర్కారు వడ్ల కొనుగోలులో ఆలస్యం చేస్తుండడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద
Read Moreబస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో
టైంకు బస్సులు రావడం లేదంటూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో రాస్తారోకో చేశారు విద్యార్థులు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు సరిగ
Read Moreశిథిలావస్థలో ప్రభుత్వ స్కూల్.. భయాందోళనలో స్టూడెంట్స్
యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రభుత్వ హైస్కూల్ శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల గోడలకు పగుళ్లు వచ్చి.. స్లాబ్ పెచ్చులూడి స్టూడెంట్స్, టీ
Read MoreMMTSను యాదాద్రి వరకు పొడిగించేందుకు కేంద్రం రెడీ
జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ లో అవినీతిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బర్కత్ పురా సిటీ బీజేపీ
Read Moreచనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు
చనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు బ్రెయిన్డెడ్ అయిన యువకుడి గుండె, కిడ్నీలు దానం యాదాద్రి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్త
Read Moreహుజురాబాద్ కేసీఆర్కు కళ్లు తెరిపించింది
కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఉప ఎన్నిక కేసీఆర్ కు కళ్లు తెరిపించిందన్నారు. కేసీ
Read Moreఅక్రమాలకు పాల్పడిన చౌటుప్పల్ తహశీల్దార్ సస్పెండ్
తహశీల్దార్ గిరిధర్ తోపాటు డిప్యూటీ మమత, సీనియర్ అసిస్టెంట్ జానయ్యలపై కూడా సస్పెన్షన్ వేటు యాదాద్రి జిల్లా: ధరణి రిజిస్ట్రేషన్లలో అ
Read Moreయాదాద్రి జడ్పీ మీటింగ్లో ప్రొటోకాల్ రగడ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జడ్పీ మీటింగ్శుక్రవారం హాట్హాట్గా సాగింది. యాదాద్రి జడ్పీ చైర్మన్ఎలిమినేటి సందీప్రెడ్డి అధ్యక్షతన మీటింగ్గంట ఆలస్యంగా
Read Moreయాదాద్రికి భారీగా బంగారం విరాళం.. ఎవరు ఎంతంటే?
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామివారి విమానగోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నామన్నారు సీఎం కేసీఆర్. ఇందు కోసం 125 కిలోల బంగారం అవసరమన్నారు. ప్రతీ
Read Moreయాదాద్రిలో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
యాదాద్రి భూవనగిరి జిల్లాలో దారుణం జరిగింది. మహబూబ్ నగర్ కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి పోలీసులు కొట్టిన దెబ్బలకు తాలలేక చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్త
Read Moreయాదాద్రి పునః ప్రారంభ తేదీ రేపు ప్రకటన
యాదాద్రి ఆలయాన్ని రేపు పరిశీలించి పునః ప్రారంభం తేదీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్: యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తేదీని ముఖ్
Read Moreపిల్లి పోయిందని పీఎస్లో ఫిర్యాదు
యాదగిరిగుట్ట, వెలుగు : పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని ఓ వ్యక్తి శుక్రవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాదగిరిగుట్ట ట
Read More













