
Yasangi
యాసంగిలోనూ పత్తిని సాగు చేయించేలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రయత్నాలు
రైతులకు అవగాహన కల్పించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు నీటి వసతి లేకుండా పత్తి సాగు కష్టమంటున్న అధికారులు గతేడాదే విఫలమైన ప్రయోగం
Read More71,468 ఎకరాలతో టాప్ లో వేరుశెనగ : వ్యవసాయశాఖ
లక్షా 71వేల ఎకరాల్లో యాసంగి సాగు సర్కారుకు నివేదిక ఇచ్చిన వ్యవసాయశాఖ 71,468 ఎకరాలతో టాప్ లో వేరుశెనగ 15,467 ఎకరాల్లో మక్కలు వేసిన రైతులు ఇప
Read Moreమెదక్ జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం
మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 20 నుంచి 25 మీటర్ల లోతుకు పడిపోయిన సందర్భాలు
Read Moreనూక శాతం లెక్కింపు షురూ
నూక శాతం లెక్కింపు షురూ హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్లలో నూక శాతం లెక్కించేందుకు కార్యాచరణ షురూ అయి
Read Moreయాసంగిలో కొన్నది 36.13 లక్షల టన్నుల వడ్లే
నిరుడు ఇదే టైంలో 69.16 లక్షల టన్నుల కొనుగోలు ఈయేడు సర్కారు నిర్ణయం ఆలస్యం కావడం వల్లే హైదరాబాద్
Read Moreవెంటాడుతున్న అకాల వర్షాలు..రైతన్న అరిగోస
వెంటాడుతున్న అకాల వర్షాలు కాంటాలు లేట్ చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు మిల్లుల వద్ద తరుగు పేరుతో రైతులను దోస్తున్నరు టా
Read Moreరుణమాఫీపై సీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నరు
నల్గొండ/మునుగోడు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు చేపట్టడం లేదన్న ఆందోళనతో చాలా మంది రైతులు తక్కువ ధరకు మిల్లర్లకు వడ్లను అమ్ముకున్నారని, ఆ
Read Moreయాసంగి వడ్లన్నీ మేమే కొంటం
రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు మొదలైతయ్: సీఎం వానాకాలం వడ్లతో పోలిస్తే యాసంగి వడ్లకు మూడున్నర వేల కోట్ల నష్టం వస్తది దాన్ని భరించాలని డి
Read Moreప్రత్యామ్నాయ పంటలకు ధర ఏది?
యాసంగిలో వడ్లు కొనబోమని... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబితే.. రైతులు ఈసారి వరికి బదులు ఇతర పంటలు సాగు చేశారు. పల్లి, మక్క, శనగ, పొద్దుతిరుగ
Read Moreబాయిల్డ్ రైస్ ఇస్తామంటున్న రాష్ట్రం.. రా రైస్ ఇవ్వాలంటున్న కేంద్రం
ఏప్రిల్ నుంచే వరి కోతలు.. పంట చేతికి వస్తున్న టైమ్లో వానల భయం సర్కారు కొనకుంటే రైతులకు రూ.3 వేల కోట్లకు పైనే నష్టం హైదరాబాద్&zwn
Read Moreఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను
Read Moreవడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరు
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ విస్తృత
Read Moreపేదలకు ధరణి పోర్టల్ యమపాశంలా మారింది
సీఎం పంటను ఎవరు కొంటరో.. వాళ్లే రైతుల పంటనూ కొనాలె: రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో సాగిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్/ మనోహరాబాద్, వ
Read More