కేటీపీఎస్ ​క్రీడాకారుల ప్రతిభ

కేటీపీఎస్ ​క్రీడాకారుల ప్రతిభ

పాల్వంచ రూరల్, వెలుగు : టీఎస్​జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ క్యారమ్స్ అండ్​చెస్​టోర్నమెంట్లలో కేటీపీఎస్​క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 5 నుంచి 8 వరకు జూరాల హైడల్ స్టేషన్​లో నిర్వహించిన స్టేట్​లెవల్​చెస్, క్యారమ్స్​పోటీల్లో 9 హైడల్, థర్మల్​టీమ్స్​పాల్గొన్నాయి.

రెండింటిలో కేటీపీఎస్​7వ దశ క్రీడాకారులు టి.రాజేశ్వరరెడ్డి, ఎండీ అక్బర్, కె.సురేశ్, ఎం.సైదారావు, పి.వంశీ, బి.కృష్ణ, పి.సతీశ్​ప్రతిభ కనబరిచి ట్రోఫీలు గెలుచుకున్నారు. క్రీడాకారులను 7వ దశ సీఈ పి.వెంకటేశ్వరరావు మంగళవారం అభినందించారు.