కరోనా బారిన పడిన వారిని రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తూ...ఆ వైరస్ కు బలైన 43 మంది డాక్టర్ల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బుధవారం తెలిపారు. అంతేకాదు.. ఫ్రంట్ లైన్ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ ప్రోత్సహాకాలు ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్,మే, జూన్ నెలలకు గానూ డాక్టర్లకు రూ. 30 వేలు, నర్సులకు రూ. 20 వేలు, ఇతర కార్మికులకు రూ. 15 వేలు, అంతేకాకుండా పీజీ విద్యార్థులు, ట్రైనీ డాక్టర్లకు రూ. 20 వేలను ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్ల తెలిపారు సీఎం స్టాలిన్.
ఒక్కొక్క డాక్టర్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధిక సాయం
- దేశం
- May 12, 2021
లేటెస్ట్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?
- నన్ను చంపేందుకు కుట్ర.. గాలి జనార్దన్ రెడ్డిపై ఫిర్యాదు.. జేడీ లక్ష్మీనారాయణ
- 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు
- హరీశ్ రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతిస్తుంది : చాడ వెంకటరెడ్డి
- T20 World Cup 2024: యువీకి అరుదైన గౌరవం.. టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక
- బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ తెస్త : గడ్డం వంశీకృష్ణ
- ఒకే ఒక్కడు! .. లోక్ సభ ప్రచారాన్ని భుజాల మీద మోస్తున్న సీఎం రేవంత్
- Krishnamma: విడుదల వాయిదా పడ్డ సత్యదేవ్ కృష్ణమ్మ..కొత్త తేదీ ఇదే..
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- డీజీపీ కంప్లైంట్ తో.. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు లక్ష జరిమానా
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు