ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా.. షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్లో, బహిరంగ ప్రదేశాల్లో వ్యాక్సిన్ తీసుకోనివారు ప్రవేశించడానికి అనుమతి లేదని తమిళనాడులోని మధురై జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కొత్తగా విధించిన ఆంక్షలు వచ్చే వారం నుంచి అమలుకానున్నాయి. ఆంక్షలు అమల్లోకి రాకముందే ప్రజలందరూ కనీసం ఒక్కడోస్ అయినా వ్యాక్సిన్ తీసుకోవాలని.. టీకా వేయించుకోవడానికి ఒక వారం సమయం ఇస్తున్నట్లు ఆ జిల్లా యంత్రాంగం తెలిపింది.
టీకాలు తీసుకోని వ్యక్తులకు హోటల్స్, మాల్స్లో నో ఎంట్రీ
- దేశం
- December 4, 2021
లేటెస్ట్
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశామాషీ మనిషి కాదు.. కమిట్మెంట్ ఉన్నోడు : కేసీఆర్
- కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం:ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్