73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు లో జాతీయ పతాకాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు..హైకోర్టు సిబ్బంది, పలువురు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్, న్యాయ వాదులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను చీఫ్ జస్టిస్ ఘనంగా సన్మానించారు.
మరిన్ని వార్తల కోసం