తెలంగాణం

‘రెగ్యులరైజేషన్’ కోసం సెర్ప్ ఉద్యోగుల ఎదురుచూపులు

సెర్ప్‌‌‌‌లో సిబ్బంది, అధికారులు.. అంతా కాంట్రాక్టు ఉద్యోగులే పది, పదిహేనేళ్లకుపైగా ఇదే పరిస్థితి అమలుకాని సీఎం కేసీఆర్‌‌‌‌ ఎలక్షన్​ హామీలు నాలుగున్న

Read More

ఏదో ఒక రోజు కోచ్‌ అవుతా: గంగూలీ

కోల్‌కతా: టీమిండియా కోచ్‌ పదవిపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఏదో ఒక రోజు కోచ్‌ పదవి చేపడతానన్నాడు. కోచ్ పదవిపై తనకు చా

Read More

సొంత ఖర్చుతో యాగం చేసుకోండి

కేసీఆర్​పై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ విమర్శలు హైదరాబాద్‌, వెలుగు: రాబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ ​యాగాలు చేస్తున్నారని బీజేపీ

Read More

బాసర IIITకి ఇంటర్నేషనల్​ అవార్డు

బాసర, వెలుగు: బాసర ట్రీపుల్​ఐటీ కళాశాలకు ఇండియా మోస్ట్​ ట్రస్టెడ్​ ఎడ్యుకేషన్ అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్​బ్రాడ్​కాస్టింగ్​కార్పొరేషన్(యూఎస్) అందించ

Read More

కొనసాగిన జూడాల సమ్మె

ఎమర్జెన్సీ సహా వైద్య సేవలన్నీ బహిష్కరణ ఆమరణ నిరాహార దీక్ష విరమణ.. రిలే దీక్షగా కొనసాగింపు ఆందోళనలు విరమించండి:కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మా డిమాండ్లు ప

Read More

ఏడుగురు ఉండాల్సిన చోట..ఒక్కరూ లేకుంటె ఎట్ల?

 ఆకస్మికంగా హాస్పిటల్​ తనిఖీ  వచ్చినోళ్లు కనీసం రెండేండ్లైనా పనిచేయకుంటే ఎట్ల?  గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయడం లేదా?  డాక్టర్ల తీరుపై తీవ్ర అస

Read More

సర్పంచ్​ల చుట్టూ పోలీసులు

సీఎం పర్యటన సమయంలో జడ్చర్లలో భారీ బందోబస్తు కాన్వాయ్​ని సర్పంచ్​లు అడ్డుకోవచ్చన్న ఇంటెలిజెన్స్​ ముందస్తుగా మీటింగ్​ ప్రాంతంపై నిఘా పెట్టిన పోలీసులు ఆ

Read More

రైతులు నడీడులోనే రాలిపోతున్నరు

సగటున 42 ఏండ్లకే మరణం హార్ట్​ఎటాక్​తో కొందరు.. అనారోగ్యం,  ప్రమాదాలతో మరికొందరు.. ఆత్మహత్యలు చేసుకొని ఇంకొందరు.. మృతుల్లో చిన్న కమతాల వారు, బడుగు బలహ

Read More

కేసీఆర్ ఒక్కశాతం అక్షరాస్యత కూడా పెంచలేదు: లక్ష్మణ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నాంపల్లి ఏవీ ప్రభుత్వ పాఠశాలలో మార్గదర

Read More

ప్రతి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలి : రాజా సింగ్

నల్గొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ నేత, గోషామహబ్ ఎమ్మెల్యే రాజాసింగ్.. నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి జిల్లాలో

Read More

నయీం బాధితులకు KCR న్యాయం చేయలేదు: దత్తాత్రేయ

నయీం ఎన్ కౌంటర్ జరిగి మూడేళ్లు అయినా… ఇప్పటి వరకు కేసు తేల్చలేకపోయారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. నయీం బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన

Read More

సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ లో KTR ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గైనకాలజి

Read More

కలెక్టరేట్ ముందు పురుగుల మందుతో ధర్నా

పెద్దపల్లి: పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామ సర్పంచ్, VROలు కలిసి తన భూమిని గుంజుకున్నారని కలక్టరేట్ ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది ఓ మహిళ.

Read More