
తెలంగాణం
బొగ్గు లోడింగ్ పూర్తయ్యే దాకా వ్యాగన్లతోనే ఇంజన్
రైల్వే శాఖతో సింగరేణి ఒప్పందం హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది బొగ్గు రవాణా భారీ ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ దక్షిణ మధ్య రైల్వేతో క
Read Moreఎల్లంపల్లి ప్రారంభోత్సవమెప్పుడు?
2004లో శంకుస్థాపన చేసిన వైఎస్సార్ 2013లో పూర్తి..వినియోగంలోకి ప్రాజెక్టు అధికారికంగా ఇప్పటికీ జరగని ప్రారంభోత్సవం పట్టించుకోని టీఆర్ఎస్ సర్కారు మంచి
Read Moreకొత్త అసెంబ్లీ ఎందుకు: హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఇప్పుడున్న బిల్డింగ్ విశాలంగానే ఉంది కదా ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది అసలు ప్లాన్ లేకుండా భూమి పూజ ఎలా
Read Moreరాహుల్ బాటలో.. కాంగ్రెస్ ముఖ్య నేతల రాజీనామాలు
వరుసగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా తమ పదవులకు రాజీనామా చేస్తుండటం అధిష్టానాన్ని అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి క
Read Moreమున్సిపోల్స్కు రెడీ : ఆర్డినెన్స్ జారీ చేసిన కేసీఆర్ సర్కార్
మున్సిపల్ ఎన్నికల కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా 1965 మున్సిపల్ చట్టానికి సవరణ చేసింది రాష్ట్
Read Moreకలలో కూడా ఊహించని ఇండ్లను కేసీఆర్ ఇస్తుండు : హరీష్
సిద్దిపేట జిల్లా: కలలో కూడా ఊహించని ఇండ్లను సీఎం కేసీఆర్ ఇస్తుండు అన్నారు ఎమ్మెల్యే హరీష్. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామంలో 31డబుల
Read Moreప్రజా సేవకు పదవితో పనిలేదు: హరీశ్ రావు
ప్రజా సేవ చేయడానికి పదవులే అవసరం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పనిచేయాలని ఉంటే ఎలాగైనా చేయవచ్చన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన రాజకీయ
Read Moreరూ.12లక్షల మోసం : డబ్బులు డబుల్ చేస్తామంటూ టోకరా
యాదాద్రి భువనగిరి: తన మంత్రతంత్రాలతో డబ్బులను డబుల్ చేస్తానని నమ్మించి, రూ.12 లక్షలతో చెక్కేసిన మాయగాళ్లు చివరకు పోలీసులకు చిక్కారు. ఇంద్ర సినిమాలో గో
Read Moreచౌటుప్పల్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి కబ్జా
ఖాళీ జాగా కనిపిస్తే చాలు…కబ్జాదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. ప్రైవేట్ భూమి అయినా.. ప్రభుత్వ భూమి అయినా కన్ను పడిందంటే..కంచె వేస్తున్నారు. యాదాద్ర
Read MoreKCR నిద్రలోనూ BJPనే కలవరిస్తున్నారు : లక్ష్మణ్
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు మాజీమంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్ధన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్
Read Moreఇద్దరు సీఎంల మీటింగ్ కు హాజరైంది వీళ్లే.. ఫొటోలు
హైదరాబాద్ బేగంపేటలోని చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగా
Read Moreపరిషత్లకు ఉద్యోగులను పంచండి
సీఈవోలు, అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టుల మంజూరు కలెక్టర్లకు పీఆర్ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కొత్త జడ్పీలకు మండలాల నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు, ఆస్తులు వంట
Read Moreనలుగురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్, వెలుగు: తమకు పెళ్లిళ్లు కావనే మనస్తాపంతో నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్ల
Read More