తెలంగాణం

చిట్టీలు పెట్టనియ్యలేదని ఇన్విజిలేటర్ ను చితక్కొట్టారు!

వెలుగు: పరీక్షల్లో తాము చిట్టీలు పెట్టకుండా స్ట్రిక్ట్​ చేశారని ఇన్విజిలేటర్​పై స్టూడెంట్స్ ​దాడి చేశారు. ఈ ఘటన బుధవారం భైంసాలో చోటుచేసుకుంది . వివరాల

Read More

ఎండలు దంచుతున్నయ్

రోజుకో డిగ్రీ పెరుగుతున్న టెంపరేచర్‌ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతోంది. బుధవారం మెదక్ లో 39.3 డిగ్రీ

Read More

గొర్రెల పంపిణీ పథకంలో 600 యూనిట్ల గోల్‌ మాల్‌

గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దళారుల చేతి వాటంతో పక్కదారి పడుతోంది . కొందరు ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై యూనిట్లకు

Read More

గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనర్సింహుడు

వెలుగు: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి బుధవారం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు గోవర్ధనగిరిధారి అలంకార

Read More

ఆసరా పెన్షన్లు సరిగ్గా అందడం లేదని వృద్ధులు, వికలాంగుల ధర్నా

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు వృద్ధులు, వికలాంగులు ధర్నా చేపట్టారు. ఫరూక్ నగర్ మండలంలోని ఘంట్ల వెళ్లి గ్రామం దేవునిబ

Read More

ఈ నెల 22న వారికి మాత్రమే సెలవు

ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండటంతో ఈ సెలవు ఇస్తున్నట్లు

Read More

రంగారెడ్డి జిల్లా: ఒకే పరీక్ష కేంద్రం నుంచి 44 మంది డిబార్

రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో చివరి రోజు రంగా రెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా

Read More

కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ MP టికెట్!

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.

Read More

CM KCR తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

త్వరలో టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ను కలిసిన తర్వాత మా నిర్ణయం సరైనదే అనిపించింది: కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ముందు

Read More

పదో తరగతి పరీక్షలు: నిమిషం నిబంధన సడలింపు

రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. అంతే కాదు పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు ఎంతో కఠ

Read More

TJS నాలుగు స్థానాల్లో పోటీ: కోదండ‌రాం

తెలంగాణ జనసమితి (TJS) లోక్ స‌భ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధినేత కోదండ‌రాం ప్ర‌క‌టించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నాలు

Read More

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శం: కేటీఆర్

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు TRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. రంగారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జరుగుతున్న జహీరాబాద్‌ నియోజక

Read More

లోక్ సభ బరిలో TJS : 4 చోట్ల పోటీ

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై నాంపల్లి తెలంగాణ జనసమితి కార్యాలయంలో పార్టీ నేతలతో చర్చించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్,

Read More