తెలంగాణం
జగన్మోహిని అలంకారంలో భద్రాద్రి రామయ్య
ఘనంగా అభిషేకం...బంగారు పుష్పార్చన చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు భద్రాచలం, వెలుగు : కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలు
Read Moreతిప్పర్తి లో ముందస్తు జనగణనను జాగ్రత్తగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : తిప్పర్తి లో ముందస్తు 2027 జనగణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్
Read Moreఅర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం మా ప్యానల్ దే : వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం తమ ప్యానెల్ దేనని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల
Read Moreఖమ్మం నగరంలోని జాఫర్ బావి పునరుద్ధరణ పనులు ముందుకు సాగట్లే!
ఖమ్మం నగరంలోని పురాతన జాఫర్ బావి పునరుద్ధరణ పనులు ముందుకు సాగట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో జాఫర్ బావి పునరుద్ధరణ పనులకు ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్
Read Moreప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర : సుదీప్ దత్తా
సీఐటీయూ ఆల్ ఇండియా సెక్రటరీ సుదీప్ దత్తా గోదావరిఖని, వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక, కార్మిక చట్టాలను మార్చుత
Read Moreపాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో తులసీ ధాత్రి కల్యాణం
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణ సమే
Read Moreసుల్తానాబాద్ అభివృద్ధికి రూ.15 కోట్లు..కాంగ్రెస్ లీడర్ల సంబురాలు
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ. 15 కోట్లు మంజూరు చేయడంపై పట్టణ కాంగ్రెస్ లీడర్లు ఆదివా
Read Moreడంప్యార్డ్గా కొడిమ్యాల బస్టాండ్
కొడిమ్యాల, వెలుగు : కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ డంప్ యార్డును తలపిస్తోంది. బస్టాండ్లోకి బస్సులు వెళ్లకపోవడంతో కొందరు బిచ్చగాళ
Read Moreఎన్యూమరేటర్లు ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్లో అమలు చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
పినపాక, వెలుగు: ఎన్యూమరేటర్లు ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్లో అమలు చేస్తూ సెన్సస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి
Read Moreగద్వాలలో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గద్వాల, వెలుగు: కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ త
Read Moreఅయ్యో పాపం.. కన్న వాళ్లకు ఇంత కంటే కడుపు కోత ఉంటుందా..? బస్ యాక్సిడెంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు !
హైదరాబాద్: తెలంగాణ శోకసంద్రంలో మునిగిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర కంకర టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది చన
Read Moreఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!
ఓవర్ లోడ్.. అతివేగం.. రాంగ్ రూట్ డ్రైవింగ్. .. నిబంధనలు పాటించకపోవడం.. గుంతల రోడ్లు, ప్రమాదకక మలుపులు.. వెరసి ప్రజల ప్రాణాలను తీస్తున్
Read Moreరూ.2 కోట్లతో మయూరి పార్క్ సుందరీకరణ : పీసీసీఎఫ్ సి.సువర్ణ
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నగరంలోని మయూరి పార్క్ అభివృద్ధి, సుందరీకరణకు నగర్వన్ యోజన కింద మంజూరైన రూ.2 కోట్లతో పనులు జరుగుతున్
Read More












