తెలంగాణం
ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం : అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్.
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్
Read Moreజైళ్లలోని ఖైదీల కస్టడీ పట్ల అప్రమత్తంగా ఉండండి: జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సూచన
హైదరాబాద్, వెలుగు: జైళ్లలోని ఖైదీల కస్టడీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జైలు సిబ్బందికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) సౌమ్య మిశ్రా సూచించారు. ప్రస
Read Moreకొరిటికల్ గ్రామంలో పిడుగుపాటుకు ఆలయ శిఖరం ధ్వంసం
లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం సోమవారం పిడుగుపడి ధ్వంసమైంది. గోపురం స్వల్పంగా
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్రావు సహకరిస్తలే సిట్టింగ్ జడ్జీలు, లీడర్లు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారు సుప్రీంకోర్టుకు తెలిపి
Read More13 మంది రైల్వే ఉద్యోగులకు భద్రతా అవార్డులు
హైదరాబాద్, వెలుగు: రైల్వే ఉద్యోగులు 13 మంది ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులు దక్కించుకున్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని రైల
Read Moreఏడుపాయలలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ఏడుపాయలలో బాల త్రిపుర సుందరీగా దుర్గమ్మ పల్లకీ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్రావు పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో సోమవారం దేవీ శరన్నవరాత్రి
Read More923 ఎకరాల భూములు కాపాడినం ! వాటి విలువ రూ.50 వేల కోట్ల పైనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్
గాజులరామారంలో కబ్జాలో రౌడీ షీటర్లు, పొలిటికల్ లీడర్లు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతోనే ఇబ్బందులు డీఆర్ఎఫ్ టీమ్స్ మరిన్ని పెంచాలని ప్రభుత్వ
Read Moreసెప్టెంబర్ 25 నాటికి.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వారమంతా వానలే..!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా వింత వాతావరణం నెలకొంటున్నది. పొద్దంతా ఎండ, ఉక్కపోత ఉంటూ.. సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతోంద
Read Moreఅక్టోబర్లోగా మంచిర్యాల–వరంగల్ ఎన్ హెచ్ 163 భూసేకరణ పూర్తి : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–వరంగల్ నేషనల్హైవే 163 భూసేకరణ అక్టోబర్లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జాతీయ రహదారుల నిర్మ
Read Moreనిర్మల్ పట్టణ అభివృద్ధికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.57 కోట్లు మంజూరు చేసిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పట్
Read Moreజైపూర్ మండలంలో కాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలి : ఎస్సీ సంక్షేమ మెంబర్లు
మంచిర్యాల, వెలుగు: జైపూర్ మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ మెం
Read Moreచత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రా రెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిగా గుర్తింపు భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రం
Read Moreఎస్ఎల్బీసీ కల నెరవేరేనా?
నల్గొండ జిల్లా సరిహద్దుల గుండా 284 కి. మీ. కృష్ణానది ప్రవహిస్తున్నది. 100 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. అయినా, జిల్లా ప్రజలు సాగునీటికి, -
Read More












