తెలంగాణం
మైత్రీవనం HMDA ఆఫీసు దగ్గర ఉద్రిక్తత.. రీజనల్ రింగు రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ బాధితుల ధర్నా..
హైదరాబాద్ లోని మైత్రీవనంలో ఉన్న HMDA ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ( సెప్టెంబర్ 8 ) రీజనల్ రింగ్ రోడ్డుకు తమ భూములు ఇవ్వబోమంటూ బాధితులు ఆందో
Read Moreతెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం నల
Read Moreనేడు (సెప్టెంబర్ 8న) ఎస్సారెస్పీ నీటి విడుదల
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా రైతాంగానికి నేటి నుంచి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయనున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బ
Read Moreసీఎం, కార్మిక శాఖ మంత్రి ఫొటోలకు క్షీరాభిషేకం
కల్లూరు, వెలుగు : భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఫ
Read Moreకేటీపీఎస్ లో హోరా హోరీగా..క్రెడిట్ సొసైటీ ఎన్నికల ప్రచారం
పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కేంద్రంగా ఉన్న కేటీపీఎస్, వైటీపీఎస్, బీటీపీఎస్ ఎంప్లాయిస్ కో-ఆ
Read Moreసుప్రీం కోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట..
పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ పై నమోదైన పిటీషన్ ను సోమవారం (సెప్టెంబర్ 08) డిస్మిస్ చేసింద
Read Moreసర్కారు బడుల్లో రాగి జావ.. మెదక్ జిల్లాలోని 1,265 స్కూళ్లల్లో అమలు
నేడు పోతిరెడ్డిపల్లి జడ్పీ హెచ్స్కూల్లో ప్రారంభం సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టికాహారంగా
Read Moreప్రతి రైతుకు అవసరమైనయూరియా అందించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం యూరియా విషయంలో చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి రైతుకు అవసరమైన యూరియాను అంద
Read Moreమెదక్ చర్చిలో భక్తుల సందడి
మెదక్టౌన్, వెలుగు: మెదక్చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలోనే తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి
Read Moreసీసీ కెమెరాలతో మరింత భద్రత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అమీన్పూర్, వెలుగు: కాలనీల భద్రతకు సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని న్యూసాయి భగవాన
Read Moreప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కే
Read Moreఎస్పీఎం కాలుష్యంపై మౌనమెందుకు?..ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్లోని సిర్పూర్పేపర్మిల్లు ద్వారా వెలువడుతున్న కాలుష్యం, కార్మికులకు జరుగుతున్న ప్రమాదాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే హరీశ
Read Moreఖానాపూర్లో మూడు ఆలయాల్లో చోరీ
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణం శివారు ప్రాంతంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
Read More












