తెలంగాణం

కుప్పకూలిన కందిబండ వంతెన

మేళ్లచెరువు, వెలుగు : పురాతన వంతెన కుప్పకూలిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో జరిగింది. మేళ్లచెరువు, కోదాడ మధ్య ప్రధాన రహదారిపై

Read More

రిపేర్లు త్వరగా కంప్లీట్​ చేయాలి :వికాస్ రాజ్

రాష్ట్ర ప్రభుత్వ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భారీ వర్షాల కారణంగా తెగిపోయిన హన్వాడ మండలం ఇబ్రహీంబాద

Read More

నల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం.

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 455 మంది రైతులకు నష్టం జరిగింది. 30 శ

Read More

నాగర్​కర్నూల్లో వర్షం ఎఫెక్ట్

1,200 ఎకరాల్లో పంట నష్టం మత్తడి పోస్తున్న చెరువులు, పొంగుతున్న వాగులు పునరావాస గ్రామాల్లో నిర్వాసితుల గోస నాగర్​కర్నూల్, వెలుగు: రెండు రోజ

Read More

సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్   చండూరు(మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధి

Read More

బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

కామారెడ్డి​, వెలుగు: వరద బాధితులకు ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలని  కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ ఆదేశించారు. సోమవారం  

Read More

వరద ముంపు తప్పేదెట్లా?

పుష్కరకాలం తర్వాత ముంపునకు గురైన హుస్నాబాద్ కట్టు కాల్వ నీటి మల్లింపునకు ప్లాన్​ సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: పుష్కరకాలం తర్వాత హుస్నాబాద్

Read More

చెరువులో కట్టిన డెయిరీని కూల్చివేయండి : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

గన్నేరువరం/తిమ్మాపూర్‌‌‌‌, వెలుగు: గుండ్లపల్లి దేవుని చెరువులో నిర్మించిన కరీంనగర్ పాల డెయిరీని వెంటనే కూల్చాలని ఎమ్మెల్యే కవ్వంపల

Read More

నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

చందుర్తి, వెలుగు: వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రెండు రోజులుగా కు

Read More

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌‌‌‌ సందీప్‌‌కుమార్‌‌‌‌ఝా

రాజన్నసిరిసిల్ల/వీర్నపల్లి, వెలుగు: భారీగా కురుస్తున్న వానలతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌‌‌‌ సందీప్‌&zwnj

Read More

గోదావరి పరివాహక ప్రాంతాల్లో  అలర్ట్‌‌‌‌గా ఉండాలి : అడ్లూరి లక్ష్మణ్​

జగిత్యాల, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురిలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని

Read More

జలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం

ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ ఎగిసిపడుతూ

Read More

గోదావరిలోకి ఎవరూ దిగొద్దు : కలెక్టర్ బి. సత్యప్రసాద్

మెట్ పల్లి/రాయికల్‌‌/మల్లాపూర్‌‌‌‌, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని, ప

Read More