తెలంగాణం
మేడారం మాస్టర్ ప్లాన్ పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ దివాకర
తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్ ప్లాన్ పనుల్లో వేగం పెంచాలని ములుగు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మే
Read Moreసీఎంను కలిసిన ఎమ్మెల్యే కొడుకు
నర్సంపేట, వెలుగు: సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొడుకు దొంతి అవియుక్త్రెడ్డి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ల
Read Moreవిద్యార్థులు అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: ఆకాశమే హద్దుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన డాక్టర్ అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆచరణలోకి తీసుకురావాల
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్నింగ్ వాక్ : ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, వెలుగు : దేవరకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల్లో మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నే
Read Moreయాదాద్రిలో చెరువులను కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారు..కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
‘పల్లెనిద్ర’కు ఎల్లంకి వచ్చిన కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి, వెలుగు : గ్రామంలోని చెరువులను కబ్జా చేసేందుకు కొందరు కుట్ర
Read Moreయాదగిరిగుట్టలో ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను అర్చకులు ఉత్సవంలా నిర్వహించారు. ఆలయం
Read Moreచెత్త నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి : మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ సంధ్య
సుల్తానాబాద్, వెలుగు: చెత్త నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బి.సంధ్య పరిశీలించారు. సుల్తానాబాద్
Read Moreమంత్రి సీతక్కను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను జగిత్యాల ఎమ్మెల్య
Read Moreఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి కృషి : జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోందని సంస్థ మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. శుక్రవా
Read Moreబీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధితో ఉన్నాం : విప్ ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్&z
Read Moreబీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.. మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా జరిగిన బంద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్చేసినా.
Read Moreదేశం మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తున్నది : పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి
శాంతినగర్ / అయిజ, వెలుగు : దేశంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్ల
Read Moreతాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మ
Read More












