తెలంగాణం

మెదక్ పట్టణంలో రూ.30 కోట్లతో అమృత్ పనులు

వాటర్​ ట్యాంక్​లు, పైప్​లైన్​నిర్మాణాలకు ఎంపీ శంకుస్థాపన 2026 ఆగస్టులోగా పూర్తి చేయడమే లక్ష్యం  మెదక్​ పట్టణంలో తీరనున్న తాగునీటి తిప్పలు

Read More

ఐదేండ్లలో 920 కోట్లు ఖర్చు చేస్తే.. 4 రెట్లు లాభం రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అపార అవకాశాలు

3.77 లక్షల ఎకరాలకు పండ్లు, కూరగాయల సాగు పెంపు లక్ష్యం  ‘పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు లోపలేస్తలేరు? : ఎంపీ అర్వింద్

కవిత రాజీనామాను ఎందుకు ఆమోదిస్తలేరు: ఎంపీ అర్వింద్  హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా.. వివిధ అవినీతి అక్రమాల్లో

Read More

ఆర్టీఐ అర్జీల పరిష్కారంలో మెదక్కు అవార్డు

మెదక్​ టౌన్, వెలుగు: గత 19 నెలల్లో ఆర్టీఐకి వచ్చిన 125 దరఖాస్తుల్లో అన్నింటినీ పరిష్కరించి, బెస్ట్​ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్​​ కేటగిరీలో మెదక్​ జిల

Read More

ఈహెచ్ఎస్ అమలు చేయండి: సీఎస్ను కోరిన ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని సీఎస్ రామకృష్ణారావును ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈహెచ్ఎస్  ల

Read More

బురదలో స్కూలు..బురదమయంగా ముల్కల్లగూడ ప్రైమరీ స్కూల్ ఆవరణ

    పందుల స్వైర విహారం     దుర్వాసనలోనే విద్యాబోధన     పట్టించుకోని అధికారులు  లక్సెట్టిపేట,

Read More

రెడ్డి జాగృతి సభ్యులారా ఖబర్దార్ : డాక్టర్ రూప్నర్ రమేశ్

    బీసీల అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు     పిటిషన్ వాపస్ తీసుకోకుంటే ఆందోళన చేస్తం     బీసీ సంక్షేమ సంఘం

Read More

వైన్స్ ల టెండర్లు సజావుగా చేపట్టాలి : అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురాం

ఉమ్మడి జిల్లా అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురాం ఆదేశం ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లు సజావుగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా

Read More

బేసిక్ పోలీసింగ్ను మరవొద్దు.. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ గా ఉండాలి: పోలీసులకు డీజీపీ శివధర్‌‌‌‌ రెడ్డి సూచన

సీపీలు, ఎస్పీలతో తొలి సమావేశం అవినీతి, నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని స్పష్టం హైదరాబాద్‌‌, వెలుగు: పోలీసులు విధి నిర్వహణలో బేసిక్

Read More

రేపు (అక్టోబర్ 11న ) రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులు

హైదరాబాద్, వెలుగు: డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు ఏఐసీసీ పరిశీలకులు శనివారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో 35  జిల్లాలకు

Read More

బీసీ రిజర్వేషన్ సాధించే దాకా పోరాటం : కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి భైంసా, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ​ప్రభుత్వం బీసీల వైపు మొగ్గు చూపుతోందని, 42 శాతం రి

Read More

సర్కార్ నిర్లక్ష్యంతోనే స్టే..బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లాలి: రాంచందర్ రావు

    హైకోర్టులో పిటిషన్లు వేసింది కాంగ్రెస్ వాళ్లేనని ఆరోపణ  హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై రాజకీయాలు చేయొద్దని బీజేపీ రా

Read More

మరో వంద ఎంబీబీఎస్ సీట్లు పెంపు

గ్రీన్ సిగ్నల్  ఇచ్చిన ఎన్ఎంసీ నోవాలో 50 సీట్లు, మహావీర్  కాలేజీలో 50 సీట్లు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో వంద ఎంబీబీఎస్

Read More