తెలంగాణం
కూలర్ కు కరెంట్ సప్లై.. షాక్ కొట్టి వ్యక్తి మృతి
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఇంట్లో కూలర్కు కరెంట్ సప్లై అయి షాక్ కొట్టి వ్యక్తి మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేటలో జర
Read Moreమెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రంలో పెచ్చులూడిన పైకప్పు... చిన్నారులకు తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కూకుట్లపల్లిలో ఘటన కౌడిపల్లి, వెలుగు : అంగన్వాడీ కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి పడ
Read Moreకులగణన చరిత్రాత్మకం..తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది: డిప్యూటీ సీఎం భట్టి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కులగణన చేపట్టి తెలంగాణ దేశానికే ఆదర
Read Moreమల్లేశ్ కుటుంబాన్ని ఆదుకుంటాం
హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తాం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య జగిత్యాల, వెల
Read Moreసింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి వాన దెబ్బ
మూడు రోజుల్లో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం సంస్థకు రూ.35 కోట్లకు పైగా వాటిల్లిన నష్టం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :ఎడతెరిపిలేన
Read Moreజంగాలపల్లిలో విషాదం..జ్వరంతో బాలుడు మృతి
ములుగు జిల్లా జంగాలపల్లిలో విషాదం ములుగు, వెలుగు : జ్వరంతో నాలుగేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా జంగాలపల్లిలో గురువారం జరిగింది. బా
Read Moreకలిసి పనిచేద్దాం.. ప్రజల కష్టాలు దూరం చేద్దాం
బల్దియా, హైడ్రా కోఆర్డినేషన్మీటింగ్ అవసరమైతే జలమండలి సహకారం జీహెచ్ఎం
Read Moreఅడవిలో మహిళా కూలీల నరకయాతన
వరినాటు వేసేందుకు వెళ్లగా ఉప్పొంగిన దిందా వాగు కాగజ్ నగర్, వెలుగు: జోరు వాన, అడవిలో దారి తెలియక కూలీలు నరకయాతన పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా చింతల
Read Moreనా కొడుకు చనిపోయినట్టే.. చావు.. క్లాస్మేట్ తల్లిదండ్రులు తిట్టారని టెన్త్ స్టూడెంట్ సూసైడ్
మియాపూర్లో ఘటన స్కూల్ యాజమాన్యం ఓవరాక్షన్తో ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య ! మియాపూర్, వెలుగు: వారం కింద తోటి విద్యార్థి
Read Moreవరద తగ్గాకే మేడిగడ్డ ప్రాజెక్ట్ టెస్టులు..బ్యారేజ్ ను పరిశీలించి అభిప్రాయపడిన పుణె సైంటిస్ట్ ల టీమ్
మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పుణె సైంటిస్టుల టీమ్ గురువారం సందర్శించింది
Read Moreప్రొఫెసర్లు లేరు.. హాస్టళ్లు సరిపోతలేవు..విద్యా కమిషన్ ఎదుట కేయూ విద్యార్థుల ఆవేదన
వెట్టిచాకిరీ తప్ప కన్వర్షన్ చేయడం లేదన్న పార్ట్ టైం టీచర్లు తమను రెగ్యులరైజ్ చేయాలని విన్నవించిన కాంట్రాక్ట్ లెక్చరర్లు
Read Moreబీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
ప్రజా సమస్యలను వదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలు బడుగులకు రాజ్యాంగ ప్రయోజనాలు దక్కకుండా బీజేపీ కుట్ర సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మ
Read Moreమీరాలం ట్యాంక్పై ఐకానిక్ బ్రిడ్జి
రూ.430 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి హైదరాబాద్సిటీ, వెలుగు: మీరాలం ట్యాంక్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభ
Read More












