తెలంగాణం

నిజామాబాద్ జిల్లాలో ఆవుల ఎదురు దాడిలో చిరుతపులి పరార్

భయంతో చెట్టెక్కిన పశువుల కాపరి  నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ పరిధిలో ఘటన కోటగిరి,వెలుగు: నిజామాబాద్ జిల్లాలో మేతకు వెళ్లిన ఆవులపై చిరుతప

Read More

మా భూములు లాక్కుంటే బతుకుడెట్లా .. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్లను నిలదీసిన పోడు రైతులు

రీ ట్రైవ్ లో భాగంగా మొక్కలు నాటిన అటవీ సిబ్బంది  ఉపాధి కోల్పోతున్నామని వాగ్వాదానికి దిగిన బాధితులు కాగజ్ నగర్, వెలుగు: “దశాబ్దాలు

Read More

రెండ్రోజుల్లో విద్యుత్ ట్రాన్స్‌‌ఫర్ పాలసీ ..టీజీపీఈఏకు భట్టి హామీ

హైదరాబాద్, వెలుగు: పవర్ సెక్టర్‌‌లో ట్రాన్స్‌‌ఫర్ పాలసీని రెండ్రోజుల్లో జారీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇ

Read More

జగదీశ్ రెడ్డి ఓ జోకర్: విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ జోకర్ అని విప్ బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు. సోమవారం తిరుమలగిరిలో సీఎం రేవంత్

Read More

పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి : సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా

ఆసిఫాబాద్, వెలుగు: దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వంలో 117 ఆస్పిరేషన్ బ్లాక్స్ ను ఏర్పాటు చేశామని కేంద్ర కార్పొరేట్​వ్యవహారా

Read More

గోల్కొండ ఎల్లమ్మ హుండీ ఆదాయం 3.70 లక్షలు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ తల్లి) ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. రూ.3,70,152 ఆదాయం వచ్చినట్లు ఈవో వసంత తెలిపారు. లె

Read More

కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నయ్.. ఏవీ కూలలే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నాయని, ఏవీ కూలలేదని, ఇదే విషయాన్ని తాను నిరూపిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన

Read More

బీసీ రిజర్వేషన్లను అడ్డుకోకుండా చూడాలి: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం, హైకోర్టుల్లో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని బీసీ  సంక్షేమ సంఘం జాతీయ అధ

Read More

ప్రియుడికి చెప్పి.. కారుతో ఢీ కొట్టించి.. భర్తను చంపించింది!

దంపతుల మధ్య వివాహేతర సంబంధాలతో అఘాయిత్యం ప్రియుడు, తమ్ముడితో కలిసి  హత్య చేయించిన భార్య ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరొకరు భువన

Read More

టీజీపీసీబీలో ఘనంగా బోనాల జాతర

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీజీపీసీబీ)లో మంగళవారం ఆషాఢ మాస బోనాలు మంగళవారం వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూల

Read More

మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి : రామచందర్ రావు

కోదాడ, వెలుగు : ప్రధాని మోడీ నేతృత్వంలో విద్య, వైద్యం , రక్షణ,  ఆర్థిక, టెక్నాలజీ రంగాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి దశకు చేరి ప్రపంచంలోనే దేశం

Read More

భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బోనం

ఎల్బీనగర్, వెలుగు: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంగళవారం ఆరో బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవే

Read More

ఎఫ్పీఓలుగా ప్రాథమిక సహకార సంఘాలు!..వన్ స్టాప్ సెంటర్గా అభివృద్ధి చేస్తం: తుమ్మల

రూ.167.93 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడి హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్​పీవో)గా మార్చి, వాటి

Read More