తెలంగాణం

విద్యుత్ షాక్ తో రైతు మృతి..జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం

శాంతినగర్, వెలుగు: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజోలి మండలం తుమ్మలపల్ల

Read More

కమ్యూనిస్ట్‌‌‌‌ అమరుల త్యాగఫలమే తెలంగాణ : కూనంనేని సాంబశివరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జగదేవ్​పూర్( కొమురవెల్లి), వెలుగు : నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో

Read More

మిర్యాలగూడలో లారీ యూరియా మాయం ?

విచారణ జరుపుతున్న ఆఫీసర్లు మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లారీ యూరియా మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. యూరియా స్టాక్‌ వివ

Read More

ముద్ర లోన్‌‌‌‌ పేరుతో మోసం.. ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు

ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు ఎల్లారెడ్డిపేట, వెలుగు : ముద్ర లోన్‌‌‌‌ ఇప్పిస్తానని ఫోన్‌‌‌‌ చేసిన

Read More

బీసీసీఐ స్వార్థం కోసమే భారత్-పాక్ మ్యాచ్

బషీర్​బాగ్, వెలుగు: స్వార్థ ప్రయోజనాల కోసమే బీసీసీఐ భారత్–పాక్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం బషీ

Read More

మహాజాతరలో ట్రాఫిక్‌‌‌‌ ఇబ్బందులు లేకుండా చూస్తాం : మంత్రి సీతక్క

ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగానే గద్దెల అభివృద్ధి మంత్రి సీతక్క ములుగు/తాడ్వాయి, వెలుగు : సమ్మక్క, సారలమ్మల కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు

Read More

పసిబిడ్డలకు ప్రాణం పోస్తున్నయ్‌‌‌‌.. సత్ఫలితాలను ఇస్తున్న నియోనటల్‌‌‌‌ అంబులెన్స్‌‌‌‌ సేవలు

అప్పుడే పుట్టిన శిశువు మొదలు.. రెండేండ్లలోపు చిన్నారులకు అత్యవసర సేవలు అంబులెన్స్‌‌‌‌లో అడ్వాన్డ్స్‌‌‌‌ ట

Read More

మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఇవ్వాలి ..ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే

Read More

వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం.. వానకాలం సీజన్లో

వానకాలం సీజన్​లో  జిల్లాలో 426 కొనుగోలు సెంటర్ల ఏర్పాటు 5.98 లక్షల మెట్రిక్​ టన్నులు వస్తుందని అంచనా  వర్షాలకు పంట దెబ్బతినడం వల్ల

Read More

బృందావనం 163 ఎకరాల్లో 55వేల మొక్కలు

పండ్లు, ఔషధ, టింబర్​ జాతులకు ప్రాధాన్యత పర్యావరణంపై అవగాహనకు ఈఈసీ ఏర్పాటు పిల్లల కోసం బోటింగ్, సౌక్లింగ్​పాత్​లు రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తున

Read More

సింగరేణిలో ఆపరేటర్లుగా మహిళలు..దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఓఎంసీల్లో సింగరేణి రిక్రూట్ మెంట్  సంస్థ చరిత్రలో తొలిసారిగా నియామకం  మహిళా జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లతో భర్తీ   ఎంపికక

Read More

మార్వాడీలను కొత్త షాపులు పెట్టనివ్వొద్దు

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్వాడీలను కొత్త షాపులు పెట్టనివ్వొద్దని, ప్రజలు అడ్డుకోవాలని విముక్త చిరుతల కచ్చి(వీసీకే) రాష్ట్ర అధ్యక్షుడు జిలకర శ్

Read More

క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట.. బోడుప్పల్ లో 29వ జాతీయ కరాటే పోటీలు ప్రారంభం

పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ మేడిపల్లి, వెలుగు: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్​గౌడ్​అన్నారు. బోడు

Read More