తెలంగాణం

భద్రకాళి ని వదలని మురికిశాపం!.. రూ.వంద కోట్లతో చెరువు పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం

ఇప్పటికే డీసిల్టేషన్ దాదాపుగా పూర్తి, చెరువులో 9 ఐ ల్యాండ్స్ ఏర్పాటుకు చర్యలు పైనుంచి వచ్చే వరద, మురుగునీటితో కట్టకు గండి నేరుగా భద్రకాళి చెరువ

Read More

అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి.. ‘సింగరేణి గ్లోబల్’ పేరుతో ఎంటర్: డిప్యూటీ సీఎం భట్టి

గోల్డ్, కాపర్​ అన్వేషణకు సంస్థ లైసెన్స్ పొందింది​ గ్రీన్  ఎనర్జీ దిశగా సోలార్​, పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టులు బొగ్గు గనుల వేలంలో సంస్థ పాల

Read More

విషాదం : అనారోగ్యంతో భర్త మృతి.. భార్య తనువు చాలించింది..‌నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌‌లో ఘటన

సిద్దిపేట రూరల్‌‌, వెలుగు : అనారోగ్యంతో భర్త చనిపోగా.. అతడి మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుప

Read More

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

‘ఇందిరా మహిళా శక్తి’తో  మహిళా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నయ్.. మంచి లాభాలు సాధిస్తున్నయ్ మహిళలకు అవకాశమిస్తే ఉన్నత స్థానాలకు ఎదుగ

Read More

కేసీఆర్ ఉద్యమకారుల చరిత్ర లేకుండా చేసిండు: తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ

ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ట్రంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై చొరవ చూపాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ క

Read More

మేడారం మాస్టర్‌‌ ప్లాన్‌‌ ...రూ.236 కోట్లతో పక్కా రోడ్లు, శాశ్వత భవనాలు, భక్తులకు విడిది కేంద్రాలు

 ఏండ్ల తరబడి నిలిచేలా శాశ్వత పనులకు చర్యలు టెండర్‌‌ ప్రక్రియ ప్రారంభించిన ఆఫీసర్లు వచ్చే ఏడాది జరగనున్న మహాజాతరకు రూ. 150 కోట్లు

Read More

సింగరేణి ల్యాండ్ను కబ్జా చేస్తున్రు!.. కొత్తగూడెం నడిబొడ్డున రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్

గవర్నమెంట్​కు సింగరేణి సరెండర్ చేయనున్న ల్యాండ్​పై కబ్జాదారుల కన్ను  నగరంలోని పలుచోట్ల డ్రెయినేజీలపై వెలిసిన అక్రమ నిర్మాణాలు  అధికార

Read More

సెప్టెంబర్ 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం నిర్ణయం

15 నుంచి ప్రైవేట్, ప్రొఫెషనల్ కాలేజీలు బంద్ ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం నిర్ణయం   ‘ఫీజు బకాయిలు’ రిలీజ్ చేయాలని డిమాండ్

Read More

యాదాద్రి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు.. ఆగస్టులో 1.19 మీటర్లు వృద్ధి

11.02 నుంచి 9.96 మీటర్లకు చేరిక 3 మండలాల్లో తగ్గుముఖం యాదాద్రి జిల్లాలో 425.8 మి.మీ.కు గానూ 732 మి.మీ. కురిసిన వాన యాదాద్రి, వెలుగు: యాదాద

Read More

కామారెడ్డి జిల్లాలో పంట నష్టం లెక్క తేలింది

జిల్లాలో 25,500 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు అధికంగా వరి పంటకు నష్టం 699 ఎకరాల్లో ఇసుక మేటలు, తొలగింపునకు ‘ఉపాధి’ కూలీలతో పనులు క

Read More

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీపై పర్యాటకుల సందడి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కొండారెడ్డిపల్లె ముస్తాబు.. దసరాకు సొంతూరుకు రానున్న సీఎం

దసరాకు సొంతూరుకు రానున్న సీఎం  గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు అభివృద్ధి పనులపై అధికారుల ఫోకస్​ చివరి దశకు చేరుకున్న అభివృద్ధి పన

Read More

ఆదిలాబాద్ జిల్లా లో భారీగా గంజాయి స్వాధీనం.. 627 గంజాయి మొక్కలు పట్టివేత

 గుడిహత్నూర్  మండలం తోయగూడలో గంజాయి సాగు గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్  మండలం తోయగూడలో రూ.67 లక్షల విలువ చ

Read More