
తెలంగాణం
నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రాత్రి చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దంపతులు దారుణ హత్యకు గురైన విష
Read Moreయువతకు జాబ్స్ రావొద్దన్నదే కేటీఆర్, హరీశ్ కుట్ర : మంత్రి పొన్నం
గాంధీ భవన్ : ప్రతి పక్షాల ఉచ్చులో పడొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం నిరుద్యోగులకు సూచించారు. యువతకు జాబ్స్ రాకుండా చేయాలని కేటీఆర్, హరీశ్ రావులు కుట్ర
Read Moreనాసిరకం BMW కారు ఇస్తారా.. రూ.50 లక్షలు కట్టాలంటూ కంపెనీకి ఆదేశం
BMW కారు అంటే బ్రాండ్.. ఆ బ్రాండ్ కు తగ్గట్టు కారు ఉంటుంది.. అలాంటి బ్రాండెడ్ బీఎండబ్ల్యూ కంపెనీ.. ఓ కస్టమర్ ను మోసం చేసింది.. BMW సీరిస్ 7 కారును ఓ క
Read Moreసికింద్రాబాద్లో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
హైదరాబాద్ : సికింద్రాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులకు భారీగా స్టెరాయిడ్స్ పట్టబడ్డాయి. ఖాసీం అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూ సిటీలోని జిమ్ సెంటర
Read Moreనకిలీ ఐఏఎస్ గుట్టు రట్టు... భార్యకే రూ. 2 కోట్లు టోకరా
హైదరాబాద్ లో నకిలీ ఐఏఎస్ కం నకిలీ డాక్టర్ గుట్టు రట్టయ్యింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ అనే ఫేక్ ఐఏఎస్ కం ఫేక్ డాక్టర్ బాగోతాన్ని బట్టబయ
Read Moreభద్రాద్రి డెవలప్మెంట్ కోసం స్థల సేకరణ : హన్మంతరావు
భూ నిర్వాసితులతో ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు చర్చలు భద్రాచలం, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం
Read Moreపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధర్మపురి ఎమ్మెల్యే సాగ్వతం
జగిత్యాల జిల్లా: పార్లమెంటులో ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారిగా ధర్మపురికి విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభ
Read Moreకలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు : తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్&
Read Moreఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు : జూబ్లీహిల్స్ ACPకి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ లేఖ
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఏసిపికి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు జూన్ 23న అమెరికా నుంచి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణక
Read Moreరోడ్డు మధ్యలో దిగబడిన గ్రానైట్ లారీ
బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు మధ్యలో గ్రానైట్ లారీ దిగబడటంతో వాహన రా
Read Moreమహబూబ్నగర్లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం
జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడ
Read Moreసర్కారు దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెంచాలి : భాస్కర్ నాయక్
జూలూరుపాడు/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సర్కారు దవాఖానాల్లో డెలవరీల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ వో భాస్కర్ నాయక్ డాక్టర్లకు సూచించారు. బుధవారం జూలూరు
Read Moreటెక్నాలజీపై స్టూడెంట్స్ పట్టు సాధించాలి : జారే ఆదినారాయణ
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : నేటి సమాజంలో స్టూడెంట్లు ఆధునిక సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించాలని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచి
Read More